ఆంధ్రప్రదేశ్ పంటలు విస్తీరణం పరిశీలించి నత్లుయిత వరి తరవాత ప్రతిని ఎక్కువ విస్తీరణంలో మన రైతలు పండిస్తున్నారు. మన రాష్టంలో 20. 54 లక్షలు హెక్టార్లలో పండిస్తూ 30. 82 లక్షల బ్యూషన్ ఉత్పత్తి చేస్తా ఎకరాకు సరాసరి దిగుబడి 331 కిలోల దిగుబడిని మాత్రమే నమోదు కబడుతుంది. ప్రతి మన రాష్టంలో పండించే ముఖ్యమైన హానిజ్జ పంట. అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని కూడా ఇవ్వటంతో ప్రతి పంటను తెలుగుబంగారంగా పిలుస్తుంటారు.
2012 సం" బి.టి.ప్రతిని ప్రవేశ పట్టిన తరవాత ప్రతి విస్తరణం మొత్తం బీటీ ప్రతి హబిడ్స్ కిందికి రావటం జరిగింది. పచ్చ్ పరుగు, గులాబీ రంగు పరుగు, మచ్చల పరుగు మరియు పొగాకు లద్దు పరుగును కూడా బీటీ ప్రతి చక్కగా నివారించ గంగుతుంది. కొని వందల రకాల బీటీ ప్రతి హబిడ్స్ సాగుకి అందుబాటులో ఉన్నాయి.
బీటీ ప్రతిని మన రాష్టంలో ముఖ్యంగా క్రీస్తులో పండిస్తున్నారు. వేసవి ప్రతిని ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ మాసం వరకు విత్తుతారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వేసవి పతిని ఎక్కువ విస్తరణంలో సాగు చేస్తారు. యరగాండుపాలెం, గిందిలారు ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలో పతిని విత్తుతారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వరి కోసిన తరవాత రొండోవ పంటగా పత్తిని సాగు చేస్తారు. వర్షాభావ పరిస్థిలలో పత్తిని ఏక పంటగా జనవరి చివిరి నుండి విత్తుతారు. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్ నెలలో విత్తుతారు.
వేసవి ప్రతి సాగులో మాలను యాజమాన్య పండితులు అవలంబించింది నటలుట తక్కువ పెట్టుబడికి ఎక్కువ దిగుబడులని పొందావోచు.
వేసవి ప్రతి సాగు ప్రాతఃకాక్తలు:
శాతోప్రాణిసతి: పత్తి విత్తనాలు మొలుకవాతుతనకి కానిసిం 15c ఉష్ణోగ్రత ఉండాలి. పెరిగుడ్లదశిలో ఉష్ణోగ్రత కానిసిం 20 నుండి 27 సెంటిగ్రేట్ వరకు ఉండాలి. కాయలు తయారయినా తరవాత పెద్దవిగా అగుటకు కనీసం 27 నుండి 30c రాతి ఉష్ణోగ్రతలు 20-21c నమోదు కబడుతుంది. పత్తిని విత్తుకోవడానికి ఈ వాతావరణం అనుకూలంగా భావించాలి.
నేలలు: చాడు నెలలు, మరుగు నీరు పోనటువొంటి నేలలు తప్ప విలిగిన నేలలు పత్తి సాగుకి అనుకూలం అయినవి. వేసవి పత్తి సాగు తప్పని సరిగా నీటి వసతి గల నెలలో మాత్రమ్ సాగు చెయాలి.
దూకేతయారీ: వారికోసిన 10-15 రోజుల తరవాత నాలా బాగా ఆరిన తరవాత ట్రాక్టర్ గొర్రుతో 4. దుని నటులంతా భూమి అధిక తమను నీలు చేసుకొంటారు ఉపయోగ పడుతుంది. చివిరి దిక్కులలో ఎరువులను చల్లి భాగంగా భూమిలో కలిసంతతు చివిరి దూకి చెయాలి.
రకాలు: వేసవి కాలంలో కూడా రైతులు వొందశాతం బీటీ పత్తి రకాలను సాగుచేయిస్తున్నారు. కొని వందల రకాలలో వాటిని ఎంచుకోవాలో అర్థంకాక రైతులు ఇబంది పడటం మనం గమనించ వొచ్చు. కాండ్రస్తాయ్ లో అయితే రైతులు పొలాల్లో వేసవి ప్రతి సాగుకి అనుకూలమైన రకాలను మన శాస్త్రవేత్తలు సాగుచేసి, వాటిలో ఆయా ప్రాంతాలకు అనుకూలమైన అధిక దిగుబడినేచ రకాలను షెపర్స్ చేయవలిసిన అవసరం ఉంది.
బీటీ పత్తి హైబిద్రెలో ముఖ్యంగా జాడ, అజిత్ 155, నీరజ, యావ మండలం రకాలు రైతులు మననల పొందాయి కానీ అని బీటీ హ్యాబిట్స్లలో రసం పిలిచి పురుగులను తట్టుకుని రకాలను మనం ఎంపిక చేసుకోవాలి.
వీటినిశృది: మార్కెట్లో లభ్యమైన విధానాలను ముందుతో వితినాలను విత్తనాలను శృది చస మార్కెట్ చేస్తారు. కానీ విత్తనశుడి చెయాలి. కాబట్టి తప్పని సరిగా వందల తగుల నివారణకు శ్రీలిండ్ నాసిలినా కార్బెన్గేవి 2 గ్రామ లేదు 3 గ్రామ కిల్లో విత్తనాన్ని పటించి తరవాత జీవ శ్రీలిండ్ నాసిలినా సోడియాన్స్టా పారిస్తాన్ కేజీ వితనానికి పటించి విటుకోవాలి.
నాటు సమయం: ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నాలా వరకు విత్తు కోవొచ్చు. వరి పందంచినే పొలాల్లో పట్టి ఫిబ్రవరిలోన, వరి వేసిన పొలాల్లో వరి కోసిన తరవాత మార్చ్ - ఏప్రిల్ నెలలో విత్తుకోవడానికి అనుకూలం. ఈ పంట ఆగస్టు - సెప్టెంబర్ నాలో ప్రతివుతాడు. తరవాత అక్టోబర్ - నవంబర్ నెలలో వరి వస్తారు.
నాటు విధనము: ఎకరానికి 900 గ్రా, విధానాన్ని విత్తుకోవాలి. విత్తిన 6 రోజుల మూలకావటాని చాటు మరలవితలి. కొందరుకు ఒక మొక్కచప్పున ఉంచి మెలిగిన మొక్కలను 3 వరాల లోపులో పీకి వేయాలి.
నాటు విడనం: నల్లరేగడి భూమిల
సళ్లు మధ్యదూరం: 90 సి.మీ
మొక్కల మధ్యదూరం: 60 సి.మీ
ఎరు నెలలు
సళ్లు మధ్యదూరం: 60 సి.మీ
మొక్కల మధ్యదూరం: 30 సి.మీ
ఎరవు వాడకం: ఎకరానికి 45 తనలు బాగా చిక్కని పశువుల ఎరువును వాడాలి. ఒక కుంటల ప్రతి పండించటానికి 6.2 కిలోల నుతజని 6.8 కిలోల భాస్వరం మొక్కలు వినుయోగాయించుకుంటాయి
విత్తన 20,40,60, మరియు 80 రోజులకు 35 కిలోలు మరియు 10 కిలోలు మార్కెట్ ఆఫ్ మొక్క మొదలు 4 అంగుళాలు దూరంలో 4 అంగుళాలు లోతులో ఎరువులు పట్టడం చేయటం దార నాథుజని ఉపోయోగం సామర్ధ్యం 20 నుండి 70 శతం వరకు ఉంటుంది.
బస్వరాని మొత్తం చివిరి దిక్కులలో వేయాలి. ఎందుకుట పంటకు బుసవ్రం పంటకు అందుబాటు కానీ రూపంలో ఉంటుంది. ఇంకా వేసిన భాస్వరం 20-40 శతం మాత్రమే వంతెన పంటకు ఉపయోగపడుతుంది. ఇంకా వేసిన భాస్వరం రేవుల్లో 20-40 శతం మాత్రమే వంతెన ఉపయోగపడుతుంది. నెలలో భాస్వరం లోపం ఉంటా ఎంత నటజని వేసిన దిగుబడులు రావు.
పంట దిగుబడికి న్తజని కన్నా పోటాష్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. పైరింజన సంయోగ కియాకు మొక్కలలో నీరు నిలుపు దలకు, ముఖ్యంగా మొక్కలకు కేతకములు మరియు తాగుళ్ళు నిరోధించ శక్తినిస్తుంది.
ధృతియా మరియు సూక్మడతావాలు: ధృతియాడతావాలు లోపాలో ముఖ్యంగా కలుషయం మరియు పొప్యం ఎక్కువగా మన మగమపర్యం దాత లోపం ఎక్కువగా వస్తుంది. మదర ఆకుల్లా అంచుల నుండి పసుపు పచ్చ వరణంలోకి మారుతాయి. ఈ ఎర్రబడి నలమటం పచ్చ రంగులోనే ఉంటాయి. క్రమంగా ఆకులు ఎర్రబడి ఏంది రాలి పోతాయి.
నివారణ: ఎకరాకు 2 కిలోలు మాగంపాయం సలుతున 200 లీటర్ల నేటితో కలిపి విత్తిన 45 మరియు 75 రోజలు పంట పై పిచికారీ చెయాలి.
బోరాన్: పేరై బెట్టాక లేదు మంపక గురైనపుడు ఈ దూతలోపు లక్షణాలు కనిపిస్తాయి. గడ్డ పలు మరియు తోమడాలు చినివిగా మంటాయి. వంకర్ల తిరిగి పలు మరియు కాయలు రాలిపోవడం జరుగుతాయి.
లీటరుకు 1గ్రా బోర్కన్స్ను కలిపి పట్టి విత్తిన 60 రోజలుకు మరియు 75 రోజలుకు పిచుకరీ చెయాలి.
అత్యుతస, అనువృత పరిస్థితులలో మొక్కలు పోషక పడరుదాలను భూమిలోనుంచి తీసుకోలేవు. అలంటి సమయంలో ఎకరాకు 4 కిలోల యూరియా లేదు పోతషియం నెట్రియాట్ మొక్కలు పై వారం రోజలు వాద్రిలో రొండు దోషాలన్గా పిచికారీ చెయాలి.
ఇలా చేయటం వల్ల మొక్కకు కావలిసిన పోషక పదార్దాలు అందించడం జరుగుతుంది. లేని పక్షంలో అకులు మందుగా ఎరగా మరి ఆ పై ఏందీ రాలిపోతాయి.
జింక్:
నివారణ: లీటరుకు 2 గ్రా జింక్ సల్పాలతును కలపి వారం రోజుల వావిడిలో రొండుసార్లు పిచికారీ చెయాలి.
కలుపు నివారణ: పత్తిలో కలుపు మొక్కలు ఎరవాలు, నేటికీ పోటీపడి పాటి మొక్కలను ఎదగనీయకుండా చస్తాయి. అంతేకాక కలుపు మొక్కలు పతినేఆశించ పరుగులను, తగలను వాడి చేస్తాయి.
పటిలో వితున్నాము మొల్కతిన 10 రోజల నుండి 45 రోజుల వారికి ఎదుగుదల చాల తక్కువ ఉంటుంది. అద్దా సమయంలో కాలపు విపరీతంగా పెరిగి పంట పెరుగుదలను ఆటంకపరుస్తుంది. పాటి విత్తిన 15-55 రోజుల లోపు కలుపు తియనిచో దిగుబడిలో 8-52 శతం వరకు తగ్గునునే నిర్దారయించబడింది. వేసవిలో ప్రతి సాగు చేస్తారు కాబట్టి కలుపు సమస్య అంతగా ఉండదా. పంట వేసిన 15 రోజులనుంచి అంతర కృషి చేసి మొక్కలు మధ్యలో కూలీలతో కలుపు తీయంచాలి. అంతర కృషి అవకాశం లేనపుడు కలుపు మందులకు వేయాలి.
కలుపు నివారణకు పండా మెదిలిన ఎకరాకు 1500 మీ.లి.
200 లీటర్ల నీటిలో కలిపి ప్రతి విత్తిన 1-2 రోజులలో నేలపై పిచికారీ చెయాలి. విత్తిన 25-30 రోజులప్పుడు గడ్డిజాతి కాలపు మొక్కలు సమస్య ఎక్కువగా ఉంటా తెరలో సూపర్ 400 మీ.లి.+250 మీ.లి. హతిమిద్ కలిపి పిచికారీ చేసి కలుపు మొక్కలను సంరాదు వంతంగా నివారించుకోవొచ్చు.
నీటి యాజమాన్యం: వేసవిలో సాగు చేసా పతిని నేటివేసితి ఉన్న పంటలలోన సాగు చెయాలి. చివరి దుక్కి చేసిన తరవాత చేనును తడపాలి. నీరు పట్టిన 7-10 రోజులకు పొలాన్ని మరల గొర్రలతో దున్నుకోవాలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/30/2020