శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ ప్రసిద్ధి చెందిన భారతీయ విజన్ శాస్త్రివేత్తే, అయన 17 నవంబరు 1881 వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని ఒక సంపన్న బ్రాహ్మణా కుటుంబంలో జ్నమించాడు. ఈయన తండ్రికున్న సైన్సు జనమే తనయుని అభివృద్ధికి కారణమైనది చెప్పవచ్చు. శ్రీరామన్ బాల్యంలో చదువుకునే రోజుల్లోనే పెక్కుమంది పెద్దలచే ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థిగా కొన్ని సంఘాతనాల వలన రుజువు చేసుకున్నాడు. అంతేకాదు, అయన డిగ్రీ అందుకునే ముందే విజనశాస్త్రంలో గొప్ప పండితుడిగా పరిగణింప బడ్డాడు. ఈ రోజులలో అయన రాసిన రెండు ప్రధాన వ్యాసాలు అయన ఇవ్వాల్టి. కీర్తి ప్రతిష్టలకు కారణమైనాయి. అంతేకాదు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం సమయంలో ఈయనకు స్కాలర్ షిప్ప కూడా వచ్చింది. కానీ అనారోగ్యం కారణాలవల్ల విదేశాలకు వెళ్ళలేక ఇక్కడనే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు.
అయితే అయన ఉద్యోగం చేస్తున్న విజనశాస్త్రంలో కొత్త కొత్త విషయాలను కనుగొనడంలో అశ్రద్ధ చూపలేదు.
వైజానికా శాస్త్రంలో ఈయన సాధించిన గుణమయిన విజయానికి కలకత్తాలోని ఒక సుప్రసిద్ధ సైన్సు కాలేజీవారు ఈయనను ఆ కాలేజీలో సైన్సు టిచురుగా పని చేయుటకు 1914 లో ఆహ్వానించారు. అది తన బావిలో అయన ప్రఖ్యాత ఆధునిక భారతీయ శాస్త్రవేత్త కావటానికి ఆ ఉద్యోగం మంచి అవకాశాసిచ్చింది. ఈయన అక్కడ ఉండగానే శబ్దము, వెలుతురును గురించి కొన్ని కొత్త ప్రయేగాలు చేశాడు.
ఈయన కొత్త పరిశోధనలకు (రామన్ ఎఫెక్ట్స్) రామన్ కానీ పెట్టిన నూతన పరిశోధనలకు 1930 లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నోబెల్ బహుమతి లభించింది.
తర్వాత శ్రీ రామన్ బెంగుళూరులో సొంత రిసెర్చి ఇన్ స్టిట్యూషన్ ను స్ధాపించి మానవ వికాసానికి, పురోభివృద్ధికి ఎన్నో కొత్త పరిశోధనలు చేశాడు. భరతమాత కన్నా ముద్దుబిడ్డలలో ఈయన ఒకరు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020