బహుముఖవేముషి దురంధరుడయినా శ్రీ రాజా రాంమెహనరాయ్. సంవత్సరం బెంగాల్ రాష్ట్రంలో జనమించాడు. ఈయన తండ్రి రమాకాంత్. అబద్ధముల ఆస్ధానంలో ప్రముఖునిగా ఉండేవాడు. అయితేనేం అయన మక్కుటమాయణ హిందూ బ్రాహ్మణా మతాభిమాని. అయన భార్యకు హిందుస్థానీ వారంటే ఎంతో భక్తి. విశ్వసలుండేవి. తల్లి దండ్రులిద్దరు హిందూ మతాభిమానులగుట వలన రాజా రాంమెహనరాయ్ మొదటి నుండి మతాన్ని గురించి ప్రచారంచేయడం ప్రారంభించాడు. అయన 9 వ ఏటనే అరబ్, పర్షియన్ భాషలు నేర్చుకున్నాడు. 12 వ సంవత్సరం వచ్చేసరికి కాశి వెళ్ళి హిందూ తత్వశాస్ర్తాన్ని సంపూర్తిగా తెలుసుకోవాలని తత్వశాస్త్ర గ్రంధాలు చదువనారంభించాడు. ఈయనకు 16 వ సంవత్సరం వచ్చేసరికి హిందూ సంగంలో ఉన్న కొన్ని మూడాఛారాలను రూపుమాపాలని నిశ్చయంచుకున్నాడు. ఈయన భావాలూ బయటవారికే గాక, తల్లిదండ్రులకు గూడా నచ్చలేదు. అయన ఆ వయస్సులోనే ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొనవలసి వచ్చింది. అయినప్పటికీ ఈయన అవి ఏవి లెక్క చేయక సొంత ఇంటిని వాడాలి దేశాటనకు బయలుదేరాడు. టిబెట్టులో ఈయనకు ఎంతో గౌరవం. అయన భావనలతో మన్నన లభించింది. అలాగే మరికొన్ని ప్రాంతాలలో కూడా కొంతమంది అధికారికవాదులు ఈయనకు తమ చేయతనిచ్చారు.
అంతేకాదు, సతిసహగమనా విషయంలో ఈయన విజయాన్ని సాధించాడు. వ్యక్తి స్వాతంత్య్రానికి, అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని ఈయన ఆ రోజులలో చాల మందిని ఆకర్షించింది. క్రిష్టియన్ మిషనరీల శాంతి, కరుణను అయన గట్టిగ వ్యతిరేకించాడు. అది క్రమేణా కాలేజిగా మారింది.
ఈయన తొలిసారి కలకత్తాను 1812 లో వచ్చాడు. ఆయనక్కడ చాలామంది ఇంగ్లీషు వారితో స్నేహంచేసి వారిని తనకనుకూలంగా మార్చుకున్నాడు. ఈయన అనేక గ్రంధాలు రాశాడు. వాటిలో "వేదాంత" అన్న అయన గ్రంధం ఎక్కువ ప్రజాదరణ పొందింది. తన సిద్దాంతాల ప్రచారం వివిధ ప్రదేశాలలో ఈయన అనేక ఉపన్యాసాలిచ్చాడు. అనేకమందికి చెప్పి తన భావాల కనుగుణంగా ఆచరణలో చేసి చూపాడు. 1830 లో ఈయన ఇంగ్లండు వెళ్ళి సతిసహగణం భారతదేశంలో నిషేధించవలసినదిగా వారికీ నచ్చజెప్పి విజయుడయినాడు. 1828 లో బ్రహ్మ సమాజం స్ధాపించాడు. తన సిద్దాంతాలతో, నమ్మకాలతో భారతీయ స్వరూప, స్వభావాలనే మార్చిన యుగప్రవక్త ఈయన. 1828 సెప్టెంబరు 27 న ఈ మహాపురుషుడు ఇంగ్లండులో పరమపదించాడు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020