రైతు ... ఓ గొప్ప శాస్త్రవేత్త ! రైతు మస్తిష్కం నుండి ఉద్బవించిన అనేక ఆలోచనలే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నంది పలికింది.
తమ ప్రాంతంలోని సమస్యలను తామే పరిష్కారం కనుగొని ఇతర రైతులకు మార్గదర్సద్స్కులుగా వున్నా రైతులే మన గుంటూరు రైతులు...!వారి తరువాత వేసే మినుము పళ్లకు తెగులు కనుమరుగయ్యింది. ఒకే పంట రైతుకు ఏ విధంగానూ లాభసాటికాదు! ఈ సమస్యకు పరిష్కారమే వారి తరువాత పొలం తయారీ లేకుండా మొక్కజొన్న/ జొన్న పండించడం .. ఓ ప్రయోగం ! ఆ ప్రయోగం విజయదుందుభి మోగించి ఎందరో రైతుల జీవిస్తోతలలో వెలుగును నింపింది... కానీ ... మరల సమస్య .. కూలీలా కొరత ! ఒకేసారి వారి కోతలు అవుతాయి . ఒకేసారి మొక్కజొన్న /జొన్న విత్తటానికి, కలుపు మందులు వేయటానికి కూలీలా కొరత ! విధానంతో పాటుగా ఎరువు వేయడం కుదరదు ! ఎలా ? వారి మగాలులలో మొక్కజొన్న వీథివ్యన్తరం ! అదే యంత్రం ఎరువును ... కాలు[పు మందును కొడితే ! కూలీలల కొరత తీరుతుంది కదా ! ఇదే ఆలోచనను అందరి రైతులదీను !... అయిన , ఓ రైతు తన్మ అనుభవం నుండి తన సమస్యకు థానే ఓ పరిష్కారం కనుగున్నారు ! ఇదే విధానం, ఎరువును కలుపు మందును ఒకేసారి వేసే గొర్రు ! దీన్ని కనుగొన్న ఆ రైతు శాస్త్రవేత్త శ్రీ తొండాసి గురవయ్య గారు.
ఆ గొర్రు ఒక గంటలోనే ఒక ఎకరం వితగలం, అంతేనా విధానంతో పాటుగా ఎరువును వేయగలడు. విత్తనాల మధ్య కాపులు మందును కొట్టగలడు. ట్రాక్ట్ర్ తో నడిచే ఈ గొర్రు విధానాన్ని నిర్ణిత దూరంలో ఒకే లోతులో (1 .5 సేం.మీ ) నటి మట్టితో కప్పగలడు. పైరు ఆరోగ్యాంగా పెరిగే ఆర్ధిక దిగుబడి దోహదపడుతుంది ! ఈ గొర్రు బాలారిష్టాలనన్ని దాటి రైతులకు అందుబాటులో నున్నది.
ఈ పరికరాన్ని కనుగొనేందనుకు శ్రీ తొండి గురువయ్య గార్ని సాంసంగ్ వారు భారతదేశంలోనే రెండవ బహుమతిగా 3 లక్షల రూపాయలతో సత్కరించారు. అంతేనా ! గ్రామీణ అభివృద్ధి సంస్థ , ఆచార్య యన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరియు నీట్ వరంగల్ వారు సన్మానించారు.
మరిన్ని వివరాలకు శ్రీ గురవయ్య (సెల్: 9989087931 ) లేక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ (సెల్ : 9505571099 ) ను సంప్రదించగలరు.
ఆధారము : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ
చివరిసారిగా మార్పు చేయబడిన : 3/24/2023