మలబారు వేప శాస్త్రీయ నామము మిలియ దూబియ. ప్రస్తుత పరిస్దితులలో రైతుల పాలిట కల్పవృక్షం మరియు చాలా అద్భుతమైన కలప జాతికి చెందిన చెట్టు.
వేప వంట చెఱకు గాను, పశుగ్రాసం గాను, పనిముట్లకు కలప గాను మరియు క్రిమిసంహారక మందుల తయారీలో ఉపయోగపడుతుంది.
‘రక్త చందనం’, ‘రక్తగంధం’, ‘అగరు గంధం’ అనే పేర్లతో పిలువబడుచున్న బహువార్షిక పెద్ద చెట్టు. సుమారు 10 మీ. పెరుగతుంది.
కనుగను వంట చెఱకుగా ఉపయోగించవచ్చు. దీని కలప గట్టితనాన్ని కలిగి వుండటం వలన బండి చక్రాలు మరియు ఫర్నిచర్ తయారికి ఉపయోగపడుతుంది
చింత సుమారు 24 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిపై 10-20 కొమ్మలు ఉండి చివర తొడిమలు, పూలు అక్కడక్కడ వెదజల్లినట్లుగా ఉంటాయి. కాయలు నవంబరు, డిసెంబరులో పడుతాయి.
టేకు కలప వృక్షాలలో రారాజు. దీని టింబర్ విలువ అధికము.
నల్లతుమ్మ రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో విస్తరించబడి ఉన్నది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది.
యూకలిప్టస్ లేదా జామాయిల్ లేదా నీలగిరి చెట్లు దాదాపు 25 మీ. ఎత్తు వరకు త్వరగా పెరగగల చెట్టు.దీని నుండి నాణ్యమైన గుజ్జు / పేపరు లభిస్తుంది.
మలబారు వేప బహుళ ప్రయోజనకారి.
ఈ చెట్లు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిష రాష్ట్రాలలో విరివిగా కనబడుతాయి. విప్ప చెట్లను, కలప కంటే పూలు, పండ్లు మరియు నూనె గురించి సాగు చేస్తారు.
వెదురును పచ్చ బంగారం అని కూడా అంటారు.సన్నగా పొడవుగా ఎదుగుతుంది.భూమిలోని దుంప నుండి పెరుగుతుంది.అనుకూల పరిస్దితులో చాలా త్వరగా పెరుగుతుంది.
సిమరుబా చెట్టు మధ్యస్తంగా ఉండి 7-15 మీ. ఎత్తు పెరుగుతుంది. సుమారు 4-6 సంవత్సరాల వయస్సులో దిగుబడి ప్రారంభమవుతుంది.
సుబాబుల్ అతి త్వరగా పెరిగే బహువార్షిక మొక్క వంట చెఱకు, పశుగ్రాసం, పనిముట్లకు కలప మరియు కాగితపు గుజ్జు లాంటి అవసరాలు తీర్చగలదు.