ఆరోగ్యానికి సంబందించిన పథకాలు మరియు స్కీముల గురించి ఇందులో ఉన్నాయి
‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది.
ఊచిత రోగ నిర్ధారణ పధకములు
పైసా చెల్లించకుండానే ఆధార్ కార్డుతో అన్నిరకాల పరీక్షలు
తెలంగాణప్రభుత్వ కంటి వెలుగు
జననీ సురక్ష యోజన (JSY) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NHM) కింద సురక్షితమైన మాతృత్వం కోసం చేయబడింది.
ఆరోగ్యముగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును భారత ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా కొన్ని పథకాలను ప్రవేశపెట్టి దేశ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందిస్తోంది. ఆ పథకాలు మరియు వాటి వివరాలు ఇక్కడ మీకు లభిస్తాయి.
నేషనల్ ఆయుష్ మిషన్ ప్రాథమిక లక్ష్యం ఆయుష్ వైద్య పద్ధతిని ప్రాచూర్యానికి తీసుకురావటం.
ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం మార్చి 2006 లో ఆమోదించబడింది.
ఆధునిక వైద్యసౌకర్యాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన పథకాల గురించి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రాథమిక నివారణ, అభివృద్ధి మరియు స్వస్థత సేవల ఏర్పాటు అక్కడి ప్రభుత్వ మరియు నిర్ణయాలు చేసేవారికి ఒక ప్రధాన అంశం అని చెప్పవచ్చు.
మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకునే 2019 నాటికల్లా దేశమంతా స్వచ్ఛంగా కనిపించడమే ఈ పథకం యొక్క లక్ష్యం.