অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సిరిధాన్యాలు చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

సిరిధాన్యాలు చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

సిరిధాన్యాలలో ఏముంది ?

100 గ్రాముల ధాన్యాలలో పోషకాలు, పీచు పదార్ధం ఎంత ?

కొర్రలు

కొర్రలు తీపి, వగరు రుచులు  కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగస్థులకిది మంచి ఆహరం. శరీరం లోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తాగిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు ఆర్థికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు పదార్ధం, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీష్యం, భాస్వరంతో విటమిన్స్ ఆర్థిక పళ్ళోలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహరం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొపి, మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాధ్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఓషధహారం.

మాంసకృత్తులు, ఇనుము ఆర్థికంగా ఉండటం వలన రక్త హీనత నివారణకు చక్కటి ఓషధం. పీచు పధార్ధంఅధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో జ్వరం వచ్చినపుడు కొర్ర జంగి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగిపోతుందని పేదల అనుభవం. గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్ళవాతం, రక్తశ్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.

అండుకొర్రలు

సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. ఒక్క అండుకొర్రలను కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి  జీర్ణాశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు ఊబకాయం నివారణకు ఉపయోగపడతాయి అలాగే మొలలు, భగస్ధరం, మూలశంక, fissures , అల్సర్ లు మెదదు, రక్తం, సనాలు, ఎముకల, ఉదర, పేగుల, చర్మ సంబంధ కాన్సర్ ల చికిత్స కు బాగా ఉపయోగపడతాయి.

ఉదలు

  • ఉదలు రుచికి తీయగా ఉంటాయి.
  • ఉధాలతో తాయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర భారత దేశం లో ఉపవాస దీక్ష లో ఎక్కువగా ఉపయోగిస్తరు.

  • ఉత్తరకాడ్, నేపాల్ లో  ఉధాల ఆహారాన్ని గర్భిణలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఉధాలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు.
  • ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతలను సమస్ధితిలో ఉంచుతుంది.
  • ఉధాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
  • శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికీ ఉధాలు చాల మంచి ఆహరం.
  • ఉధాల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహరం.
  • జీర్ణాశ్రయంలో ముఖ్యంగా చిన్న పేవులలో ఏర్పడే పుండ్లు, పెదపేవులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఉధాల ఆహరం కాపాడుతుంది.

ఆరికెలు

  • ఆరికలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి.

  • అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహరం.
  • విటమిన్లు, ఖనిజాలు ఆర్థికంగా ఉంటాయి.
  • జీర్ణశక్తిహీత ఆహరం.
  • కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి.
  • అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉంటాయి.
  • రక్తం లో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
  • పరుగు పందాలలో పాల్గొనే వారికీ మంచి శక్తినిస్తుంది.
  • వీటిని ఇతర పప్పుదినుసులతో (బోబర్లు, శనగలు ) కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లబిస్తాయి.
  • పుష్కలంగా వున్న పీచుపదార్థం వలన బరువు తాగడానికి మంచి ఆహరం. ‘
  • కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనికి, వాపులు తాగడానికి అరికెల మంచి ఆహరం.
  • వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతావనికి,రుతుస్తవం క్రమంగా రాని స్రిలకు, మధుమేహ వ్యాధి గ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెల మంచి ఆహారం.
  • అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు.

సామలు

 

సామలు తీయగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తరువాత గుండెలో మంటగా వుండడం, పుల్లతేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఓషధము పనిచేస్తుంది. సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్లాకణాలవుద్ధికి, ఆడవారి రుతు సమస్యలకు మంచిది. వీటిలో వున్న అధిక పీచు పదార్ధం వలన మలబద్దకం ఆరికట్టబడుతుంది. మైగ్రేన్ సమస్యలకు ఈ ఆహరం ఉపశమనం కలిగిస్తుంది. గుండె సమస్యలకు, ఊబకాయం, కీళ్లనొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహరం.

'సిరి' ఆరోగ్య ముచ్చట్లు

సిరిధాన్యాలు కొర్రలు (Flxtail Millet), అండుకొర్రలు (Browntop Millet), సామలు (Little Millet), ఈధలు (Barnyard Millet), అరికలు (Kodo Millet) ప్రకృతి ప్రసాదించిన వారలు ఇవి. ఓషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు, అంతే కాదు ఆరోగ్యగుళికలు. వీటిని తింటూ 6 నెలల నుంచి 2 సవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు. సిరిధాన్యాలు పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధిచేస్తాయి. మనిషికి ఆరోగ్యం అందిస్తాయి.

ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తాగిస్తుంది?

  • కొర్రలు : నరాల శక్తి , మానసిక దృఢత్వం, ఆర్ద్రయీటిస్, పార్కిన్ సన్, మూర్చరోగాల , నుంచి విముక్తి.
  • అరికలు : రక్తశుద్ధి , రక్తహీనత, రోగనిరోధక, శక్తీ, డయాబెటిస్, మలబద్దకం, మంచినిద్ర.
  • ఉధాలు : లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాడ్స్), కొలెస్ట్రాల్ తాగించడం, కామెర్లు.
  • సామలు : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి , సంతానలేమి సమస్యల నివారణ.
  • అండుకొర్రలు : జీర్ణశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.

ఎలా వాడాలంటే

ఒక అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.సమయాభావం ఉంటె ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.

సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి అది విడివిడిగా వండుకోవాలి.కలగలిపి వండుకొని తినటం ద్వారా ఎటువంటి లాభం ఉండదు కాక ఉండదు.

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్ని వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరి ధాన్యాన్ని వాడాలి. అలాగా ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున తీసుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. వీటితోపాటు కాషాయాలు కూడా తీసుకోగలిగితే మంచిది.

ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యను బట్టి సిరి ధాన్యాలతో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చు.ఉదాహరణకు ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకొని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరఖ్ల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి. ఉదాహరణకు సుగర్,కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటె వారు అరికలు 3 రోజులు, ఉదాలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి .ఈ సమస్యతో పాటు ప్రోస్టేట్ సమస్య కూడా ఉంటె సమాలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.

వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు,పంచదార, కాఫీ, టీ, అయొడైజ్డ్ సాల్ట్, మాంసాహారం, రిఫైన్డ్ ఆయిల్ తప్పనిసరిగా మాని, దీనిని ఒక జీవన విధానం చేసుకోవాలి. పెరుగు మజ్జిగ, వాడుకోవచ్చు, సముద్రపు ఉప్పు, గానుగ నూనె వాడుకోవాలి.

రక్తహీనతకు 3  రోజులు అరికెలు,3 రోజులు సమాలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3రోజులు ఒక్కొక్క సిరిధాన్యం 3 పూటలు తినాలి. దీనితో పాటు పరగడుపున క్యారెట్ ,ఉసిరి,జామ లేదా బీటురూట్ రసం తీసుకోవాలి. సాయంత్రం 20 కరివే పాకు ఆకులు 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి 15- 20 నిమిషాల తరువాత భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారించబడుతుంది.

ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చు. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా ఉంటాయి. సిరిధాన్యాలకు 5 - 6  రేట్లు నీరు పోసి 4 -5 గంటలు నానబెట్టి, ఆ తరువాత గంజిలాగా వండుకొని రోజులో ఎప్పుడైనా, ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు.

థైరాయిడ్: ఈ సమస్య ఉన్న వారు  3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు,ఒక రోజు ఊదాలు, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అందు కొర్రలు, వండుకొని మూడు పూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సమాలు , తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరి ధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కాషాయం ఒక వారం, పుదీనా ఆకుల కాషాయం ఒక వారం, తమలపాకుల కాషాయం ఒక వారం  రోజుకి 2-3  సార్లు తీసుకోవాలి. గంగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజు ఉదయం 3చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే 20 వారాలలో అన్ని రకాల మందులు మానివెయ్యవచ్చు.రోజు తప్పనిసరిగా "నడక"మర్చిపోకూడదు.

ఏ ఆహార పదార్థ గుణగణాలైన దానిలో ఉండే పీచు, పిండి పదార్థాల నిష్పత్తి ని బట్టి నిర్ణయింపబడతాయి. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉంటె రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహరం కింద లెక్క. ఈ సిరిధాన్యాలల్లో ఈ నిష్పత్తి 5 .5 నుండి 8 .8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 3 .85 ఉంటుంది.ముడి బియ్యం, గోధుమలల్లో కూడా నిష్పత్తి పెద్దగా తేడా లేదు.

సిరిధాన్యాలు ఎందుకు తినాలి?

పీచుతో గ్లూకోజ్ కు చెక్

మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే.(Dietary ఫైబర్)మన ఆహరం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది.ఒకేసారిగా ఆర్థిక మొత్తంలో గ్లూకోజ్ ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.

ప్రస్తుతం, వరి, గోధుమ,ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0 .25 శాతం - 05 %కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35  నిమిషాలలో గ్లూకోజ్ గా (చెక్కరగా -అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా )మారిపోయి, 100 గ్రాముల ఆహరం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా 'ఒక్కసారిగా' రక్తంలోకి వచ్చి చేరుతుంది.ఇలా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు జరిగితే?వీటికి తోడుగా స్వీట్లు తింటే...?బిస్కెట్లలో, బర్గర్, పిజ్జా లో మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే?అధిక మొత్తాలతో గ్లూకోజ్ ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది.కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది.అనే రోగాలకు దరి తీస్తుంది.

మైదాతో చేసిన పదార్థాలు కేవలం 10  నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు క్లోమ గ్రంథికి బాగా కీడు చేస్తాయి.

సాధారణంగా మన శరీరంలోకి రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్లే) లో ఉండే గ్లూకోజ్ 6 నుండి 7 గ్రాములే. ఆహరం తిన్న తరువాత అది జీర్ణమై, చివరగా గ్లూకోజ్ గా మారి రక్తంలోకి గ్లూకోజ్ రావడం శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లాల్లో అధిక మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు. పెద్దలకు మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోజాగ్రహస్తులకు (మలబద్దకం, ఫీట్స్, మొలలు, మూలశంక ట్రాగ్లిసెరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ. మూత్రపిండాల రోగాలు, హుద్రోగుల వాగేరా అందరికి) మరింత ప్రమాదకరం.

అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి.ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్దీ కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ ను రక్తంలోకి వదులుతుంటాయి.

సిరిధాన్యాల విశిష్టత

సహజ పీచు పదార్ధం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషి అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం (ప్రతి మానవుడికి రోజుకి 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాలా నుండి, ఆకు కూరలు పొందవచ్చు.

ఒక్కొక సిరిధాన్యము కొన్ని రకాల దేహపు అవసరాలను, ప్రతేకమైన రోగనిర్మలను శక్తిని కలిసి వున్నాయి.

వారి, గోధుమలలో పీచు పదార్ధం / ఫైబర్ 0.2 నుండి 1.2 వరకు ఉన్నపటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.

  1. కొర్ర బియ్యం :సమతుల్యమైన ఆహరం. 8 శాతం పీచుపదార్థం తో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు. వారిని పోగొట్టగలిగే లక్షణం నరాల సంభందమైన బలహీనత, convulsion లకు సరైన ఆహరం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉదార క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో పాటుగా )నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
  2. అరికాలు బియ్యం :రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రిను వైపు వెళ్లిన వారికీ కూడా అరికెలు మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడు, వైరస్ జ్వరాలతో నీరసించిన వరి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికాలు.
  3. సామ బియ్యం: మగ, ఆడ వారి పునరుత్పత్తు మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడు, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సమాలు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  4. ఊదా బియ్యం: థైరాయిడు, క్లోమ, గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం , మూత్రాశయం , గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదా బియ్యం పనికి వస్తాయి.
  5. అండుకొర్ర బియ్యం : మొలలు భగన్దరం మూలశంక, ఫీసురేష్, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు ఎముకలు , ఉదర,ప్రేగుల,చర్మ సంబంధ, క్యాన్సర్లను చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.

మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు

దేశంలో సుమారు 10 కోట్లు ప్రజలు మధుమేహ వ్యాధిగ్రస్థులు. పీచు పదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా రావటానికి ప్రధాన కారణం. దీనితో పాటు శీతలపానీయాలు, మద్యపానం, పీచుపదార్థంలేని మాంసం, ప్యాకింగ్ తిండి పదార్థాలు తీసుకోవటం కూడా మధుమేహానికి కారణమని చెప్పవచ్చు. మానసిక ఒత్తిడిలు, జీవనశైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు, వ్యాపారంలో వచ్చే నష్టాలు, ప్రేమ వైఫల్యాలు, యాంటిబయాటిక్ మందులు విపరీతంగా వాడటంతో పాటు క్లోమ గ్రంధి సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.

ఒక్క'మధుమేహం' రోగం వస్తే ఆ మనిషికి మరో పదిరోగాలు వచ్చినట్లే. కళ్ళు, గుండె, ఎముకలు, మెదడు, మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థకు అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది.

తొలి చేసే తీపిని తొలగించే పది సూత్రాలు

దీర్ఘవ్యాధుల జీవిత ఆనందాలను హరిస్తాయి. మంచి ఆహారముద్వారా మన ఆరోగ్యం మీద మనమే పట్టు సాధించాలి. పాలిష్ చేయని సిరిధాన్యాలు శక్తిని ప్రసాదిస్తాయి. వాటి ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. వీటితో శరీరం ఉతేజమవుతుంది. రోగరహీతమై మంచి బలం చేకూరుతుంది.

  1. 8 నుండి 12.5 % పీచు పదార్థమున్న సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తీసుకోవాలి.
  2. రోజు 50 నుండి 70 నిముషాలు నడవడం అవసరం.
  3. అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహరం తీసుకోవాలి.
  4. మునగ ఆకు, మునగ కాయ, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి. జామా, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి.
  5. పాల వాడకం మనాలి. పెరుగు మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి. కొని తినే ప్యాకెడ్  ఆహారాలను దూరం పెట్టాలి.
  6. మైదా, మైదాతో చేసిన ఆహారాలను, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి, కట్టే గానుగ నూనెలు గాని ఆర్గానిక్ కోల్డ్- ఫ్రెజ్డ్  నూనెలు వినియోగించాలి.
  7. ఉద్రేకాలు, ఆవేశాలను నియంత్రించుకోవాలి.
  8. వారి అన్నం, గోధుమలు , మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి. వీలైతే తీసుకోరాదు.
  9. హెచ్ స్ సి న్ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల చెక్కెరలు వేసిన రెడీమేడ్ ఆహారాల నుండి మనలను మనం రక్షించుకోవాలి.
  10. మధుమేహం -2 అందరికి వచ్చేదే కదా అని నిర్లిప్తత పనికిరాదు. ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించాలి. వ్యాధి వస్తే సరైన ఆహరం, మరీనా జీవన శైలితో పోరాడటం. ఆహారానికి ముందు, ఆహరం తిన్న గంటకి రక్త పరీక్షలు కాకుండా Hb A1C  రీడింగ్ 4 నెలలకు లేదా 6 నెలలకు తీసుకొని శాస్త్రీయంగా సరైన పద్దతిలో తీసుకోవాలి.

హీనత నుంచి శక్తి సాధనకు...

మన దేశం లో ఎక్కువగా ప్రజలు ముఖ్యనగ మహిళలు రక్తహీనతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిమించడానికి సిరిధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి.

  • రక్తం పెరగడానికి అరికాలు రెండు రోజులు, సమ్మెలు రెండు రోజులు తినాలి.మిగతా 3 రకాల సిరిధాన్యాలు ఒక్కో రోజు తినాలి.
  • కనీసం 2 గంటలు అండుకొర్రలు 4 గంటలు నానబెట్టి వండుకొని తినాలి.
  • ఆయా రోజుల్లో 3  పూటలు ఇవే తినాలి.

 

సిరిధాన్యాలను రోజు మూడు పూటలా ప్రధాన ఆహారంగా తీసుకుంటూనే ....పరగడుపున క్యారెట్, బీట్రూట్ , జామా లేదా ఉసిరి రసం తాగాలి.

  • క్యారెట్ ముక్కలు                                    25గ్రాములు
  • బీట్రూట్ ముక్కలు                                    25గ్రాములు
  • జామా పండు /ఉసిరి ముక్కలు 05గ్రాములు వేసి రసం తీసి 200మీ .లి నీటిలో కలిపి తాగాలి.

సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి

  • కరివేపాకు ఆకులు 20  దంచి /మిక్సీలో వేసి... గ్లాసుడు మజ్జిగలో కలిపి...15-20నిమిషాల తర్వాత తాగాలి.
  • రాత్రి భోజనానికి గంట ముందు తాగాలి.
  • ఇలా చేస్తే నెల రోజుల్లో రక్తం పెరుగుతుంది.

కాన్సర్ కు గుడ్ బై చెప్పేదాం

1970-80 దశకానికి ముందు క్యాన్సర్ రోజులు చాలా అరుదుగా కనిపించేవారు. బహుశా లక్ష జనాభాలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు ఎటు చుసిన కాన్సర్ రోగులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్ సైట్ తో ఉంచిన సమాచారం ప్రకారం 2030 నాటికీ కోటి 40 లక్షల నుంచి రెండు కోట్ల 10 లక్షల మంది వరకు క్యాన్సర్ బారిన పడే పరిస్థితి నెలకొంది.

ప్రతి రోజు మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు తింటున్న ఆహరం మరింత విషపూరితంగా మారిపోతుంది.

పురుగు మందులు

జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహరం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలసంరక్షణ కోసం పురుగు, తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది.వీటి వాడకంలో విచక్షణ లోపించటంతో ప్రతికూల సమస్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణం విషతుల్యం కావటం ప్రారంభమైంది.

జన్యు మార్పిడి పంటలు

క్యాన్సర్  వ్యాధి ప్రబలటానికి జన్యుమార్పిడి మొక్కజొన్న మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి సోయాబీన్స్ ఉత్పత్తి చేసిన రసాయనిక /ఔషధ కంపెనీలే జన్యుమార్పిడిని మొక్కజొన్నను కూడా రూపొందించాయి.ఈ మొక్కజొన్నలో కొవ్వు అధికం (మొక్కజొన్నలో సాధారణంగా 100 గ్రాములకు 1మీ. గ్రా . కొవ్వు ఉంటుంది.)జన్యుమార్పిడి మొక్కజొన్నను పశువులకు , కోళ్లకు మేపుతున్నారు. పల ఉత్పత్తుల, మాంసం, పందిమాంసం,కోడిమాంసం , కోడిగుడ్లు ,తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విష్యతుల్యమైన రసాయనాలు మనుషుల దేహాల్లోకి చేరి మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బేకింగ్ పరిశ్రమ దారులు బిస్కెట్లు ,కేకులు వంటి ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నారు. కూరగాయలను సైతం విషపదార్థాలు వదలటం లేదు.

కల్తీ వంటనూనెలు

క్యాన్సర్  వ్యాధి విజృభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి చమురును శుద్ధి చేసే క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి -8 యూనిట్ల కన్నా ఎక్కువ ఫ్రాక్షన్లు ఉన్న మూలకాలను ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా తక్కువ ఉన్న మూలికలతో మినరల్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది.ఇందులో కృతిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు, కొబ్బరి నూనెల మాదిరిగానే ఉండే కృతిమ నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీనివల్ల విషపూరితమైన రసాయనాలు వంట నూనెల రూపంలో మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందువల్ల ఆహారోత్పత్తి, ఆహార శుద్ధి ప్రక్రియలను రసాయన రహితంగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.

తినకూడనివి;వరి బియ్యం ,గోధుమలు,పంచదార,మాంసాహారం, పాలు

క్యాన్సరును విజయవంతంగా జయించిన వారు గాని లేదా క్యాన్సర్కు చికిత్స పొందుతున్న వారు గాని లేదా క్యాన్సరుకు చికిత్స పొందుతున్న వారు గాని లేదా క్యాన్సర్ జబ్బు బారిన పడకుడనుకున్నవారు గాని .., వరిబియ్యం,గోధుమలు, పంచదార,మాంసాహారం తినకూడదు.ఆ రసాయనాలు మన శరీరంలోనికి అణువణువులోనికి క్రమంగా పోగుపడి (బయో కాన్సంట్రేషన్) జబ్బును కల్గిస్తాయి.

కాఫీ, టీ,పాలు తాగరాదు. పెరుగు, మజ్జిగ వాడవచ్చు

ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించడం సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రజలు అపనమ్మకంతో, ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నేను ఏ సందిగ్ధము లేకుండా బలంగా చెప్పే మాట ఒక్కటే. ముమ్మాటికీ సాధ్యమే!ఇటువంటి నియమబద్ధమైన జీవన శైలిని అనుసరించడం సాధ్యమే.మనం తీసుకునే ఆహరం, తాగే నీరు,మన వృత్తి, క్రమం తప్పని శారీరక వ్యాయామం, నడక యోగ , మంచి అలవాట్లు, ధ్యానం మన ఆసక్తులు... ఇవన్నీ మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తాయి.అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన ఆహారపు అలవాట్లను మనం మరిచిపోయాం.వేళా పాల  లేకుండా తినటం,అనారోగ్యకరమైన పోషకాలెన్ని ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం.

పాల దిగుబడి పెంచేందుకు పది పశువులకు ఆక్సిటోసిన్ /ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి  పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాలు.

గోధుమ పిండిని మైదా పిండిగా మార్చడానికి అలోక్సన్ అనే బిలీచింగ్ రసాయనాన్ని వాడుతున్నారు.ఆ మైదా పిండితో బిస్కట్లు, తదితర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి తిన్న వారి దేహాల్లో క్లోమగ్రంధికి బీటా సేల్స్ ను ఉత్పత్తి  చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్ ను నిల్వ చేసి, అవసరం మేరకు విడుదల చేయటంలో ఈ బీటా సేల్స్ కీలకపాత్ర పోషిస్తాయి.మైదా తినటం వాళ్ళ మనుషులు మధుమేహ రోగులుగా మారడానికి ఇదే కారణం.

ఏ కాన్సర్ కు ఏ చికిత్స

 

శ్వాస కోసం క్యాన్సర్: సిరిధాన్యాలు : కొర్ర బియ్యం తో రెండు రోజులు సామ  బియ్యంతో మరో రెండుకి రోజులు అన్నం వండుకొని తినాలి.మిగతా రకాల సిరిదాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

ఎముకల క్యాన్సర్ : సిరిధాన్యాలు  :ఎముకల కేన్సర్ రోగులు అండుకొర్ర బియ్యం 2 రోజులు, సామ బియ్యం మరొక 2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రాకని ఒక్కొక్క రోజు తినాలి.వీటిని అన్నగా వండుకొని తినాలి. లేదా గంజి చేసుకొని కూడా తాగొచ్చు.

మెదడు క్యాన్సర్ : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, సామ బియ్యం మరో 2 రోజులు, అండుకొర్ర బియ్యం ఇంకో 2రోజులు  తినాలి. మిగతా 2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

రక్త క్యాన్సర్ : సిరిధాన్యాలు : అరిక బియ్యం 2 రోజులు, కొర్ర బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

మూత్రాశయం /ప్రొటెస్ట్ క్యాన్సర్ : సిరిధాన్యాలు :ఊదా బియ్యం 2 రోజులు , అరిక బియ్యం మరో 2 రోజులు అండుకొర్ర  బియ్యం, మరో 2 రోజులు తినాలి.మిగతా రెండు రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

రొమ్ము క్యాన్సర్ : సిరిధాన్యాలు :అండుకొర్ర బియ్యం 2 రోజులు, అరిక బియ్యం మరో 2 రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

నోటి క్యాన్సర్ కు చికిత్స : సిరిధాన్యాలు : కొర్ర బియ్యం 2 రోజులు, సామ బియ్యం 2 రోజులు మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వండుకొని తినాలి.

థైరాయిడు/పాంక్రియాస్ క్యాన్సర్ కు చికిత్స : సిరిధాన్యాలు :అరిక బియ్యం 2రోజులు, సామ బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

పొట్టక్యాన్సరుకు చికిత్స : సిరిధాన్యాలు : అండుకొర్ర బియ్యం 2 రోజులు , కొర్ర బియ్యం మరో 2 రోజులు తినాలి. మిగతా 3రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

చర్మ క్యాన్సరుకు చికిత్స :  ప్రమాదకరమైన క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ ఒకటి. సిరిధాన్యాలు: అండు కొర్ర బియ్యం 2 రోజులు, కొర్ర బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా 3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.

కాన్సర్ రోగాలకు వరాలు సిరిధాన్యాల ఆహరం, ఆకుల కషాలు

కాన్సర్

కాషాయాలు : ఆకులు లేక పధార్ధాలతో 4 నిముషాలు 150 మి.లీ. నీటిని మరిగించి, ఫిల్టర్ చేసి వెచ్చగా తాగాలి

తినవలసిన సిరి ధాన్యాలు

ఉదయం-సాయంత్రం

మధ్యాహ్నం

1. ఊపిరితిత్తులు

1వారం పాటు - పారిజాతం

1 వారం అల్లం

కొర్రలు - 2రోజులు

2వారం రావి

2వ వారం - పసుపు

సామలు - 2రోజులు

3వారం జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అరికలు - 1రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

ఉధాలు - 1రోజు

 

 

అండుకొర్రలు - 1రోజు

2. ఎముకలు

1వారం పాటు - పారిజాతం

1వారం - మెంతి ఆకు

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వారం - పుదీనా

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అరికలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

3.మెదడు

1వారం పాటు - పారిజాతం

1 వారం - సదాప ఆకు

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - దాల్చిన చెక్క

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అరికలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

4.రక్తం

1వారం పాటు - పారిజాతం

1 వారం - కరివేపాకు

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - తమలపాకు

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అరికలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

5.మూత్రపిండాలు ప్రోసెటు

1వారం పాటు - పారిజాతం

1 వారం - అటిక మామిడి

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - కొత్తిమీర

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

ఉధాలు - 2రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

అరికలు - 1రోజు

 

 

కొర్రలు - 1రోజు

6.స్తనాలు

1వారం పాటు - పారిజాతం

1 వారం - కానుగ ఆకు

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - వేప ఆకు

అరికలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

సామలు - 1రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

7.నోరు

1వారం పాటు - పారిజాతం

1 వారం - పుదీనా

కొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - అల్లం

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అండుకొర్రలు - 1రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

అరికలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

8.థైరాయిడ్ క్లోమగ్రంధులు

1వారం పాటు - పారిజాతం

1 వారం - చేమంతి మొక్కల ఆకులు

అరికలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - చింత చిగురు లేదా మునగ పూలు

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అండుకొర్రలు - 1రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

9.ఉదరం (పొట్ట)

1వారం పాటు - పారిజాతం

1 వారం - అరటి దూట

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - మెంతి ఆకు

కొర్రలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అరికలు - 1రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

సామలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

10.చర్మం

1వారం పాటు - పారిజాతం

1 వారం - ఉల్లికాడలు

అరికలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - కలబంద

అండుకొర్రలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

సామలు - 1రోజు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

11.పేగులలో

1వారం పాటు - పారిజాతం

1 వారం - కానుగ

అండుకొర్రలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - మెంతి

అరికలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

ఉధాలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

సామలు - 1రోజు

12.అన్నవాహిక

1వారం పాటు - పారిజాతం

1 వారం - పుదీనా

అరికలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - అల్లం

సామలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అండుకొర్రలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

ఉధాలు - 1రోజు

13.కాలేయం

1వారం పాటు - పారిజాతం

1 వారం - సదాప ఆకు

ఉధాలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - మెంతి ఆకు

అరికలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

అండుకొర్రలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

కొర్రలు - 1రోజు

 

 

సామలు - 1రోజు

14.అండాశయం

1వారం పాటు - పారిజాతం

1 వారం - బొప్పాయి ఆకు

సామలు - 2రోజులు

2వ వారం - రావి

2వ వారం - తమలపాకు

అరికలు - 2రోజులు

3వ వారం - జామ

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

ఉధాలు - 2రోజులు

(తిరిగి ఇదే క్రమం లో వాడాలి)

 

అండుకొర్రలు - 1రోజు

 

 

కొర్రలు - 1రోజు

రోగులకు సరైన ఆహరం, ఆకుల కాషాయలతో స్వస్ధత పొందేందుకు ఉపాయాలు

 

వ్యాధులు

కాషాయాలు

సిరిధాన్యాలు

1

డయాలసిస్

1 వారం పాటు - పారిజాతం

కొర్రలు - 1రోజు

2వ వారం - కొత్తిమీర

సామలు - 2రోజులు

3వ వారం - పునర్ నవ

అరికలు - 2రోజులు

రణపల, వెలనాల్లి

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 1రోజు

2

డయాబెటిక్స్ చకెర్యవ్యాధి

1 వారం పాటు - తిప్పతీగ

కొర్రలు - 2రోజులు

2వ వారం - మెంతిఆకు, దొండకాయ, నేరేడు, మునగ ఆకు

సామలు - 2రోజులు

3వ వారం - పుదీనా, తమలపాకు

అరికలు - 2రోజులు

 

ఉధాలు - 2రోజులు

 

అండుకొర్రలు - 2రోజులు

3

థైరాయిడ్ పి.సి.ఓ.డి. పైబరెయిడ్ హార్మోన్స్

1 వారం పాటు - బిల్వ పతి

కొర్రలు - 1రోజు

2వ వారం - కానుగ

సామలు - 3రోజులు

3వ వారం - చింతచిగురు

అరికలు - 1రోజు

4వ వారం - మునగ పూత, గోంగూర, తమలపాకు

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 1రోజు

ఉదయం, సాయంత్రం 3 చెంచాల కొబ్బరి నూనె 3 నెలల పాటు తీసుకోవాలి.

4

బి.పి.

1 వారం పాటు - బిల్వ పతి

కొర్రలు -  2రోజులు

2వ వారం - తులసి

సామలు - 2రోజులు

3వ వారం - కొత్తిమీర, బ్రహ్మజముడు, సర్పగంధ.

అరికలు -  2రోజులు

 

ఉధాలు - 2రోజులు

 

అండుకొర్రలు -  2రోజులు

5

బరువు తగ్గడానికి

1 వారంపాటు - రావిఆకు

కొర్రలు -  1రోజు

2వ వారం - తమలపాకు

సామలు - 3రోజులు

3వ వారం - జీలకర్ర

అరికలు -  3రోజులు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు -  1రోజు

6

బరువు పెరగడానికి

1 వారంపాటు - ఆవాలు

కొర్రలు -  1రోజు

2వ వారం - మెంతులు

సామలు - 3రోజులు

3వ వారం - జీలకర్ర

అరికలు -  3రోజులు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు -  1రోజు

7

ఆస్తమక్షయా

1 వారంపాటు - మిరియాలు

కొర్రలు - 2రోజులు

2వ వారం - అల్లం పసుపు

సామలు - 2రోజులు

 

అరికలు - 2రోజులు

 

ఉధాలు - 2రోజులు

 

అండుకొర్రలు - 2రోజులు

8

పారికిన్సన్

1 వారంపాటు - పసుపు

కొర్రలు - 3రోజులు

2వ వారం - దాల్చినచెక్క

సామలు - 1రోజు

3వ వారం - నాగావళి

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

9

కిడ్నిలో రాళ్ళు

1 వారంపాటు - పుదీనా

కొర్రలు - 2రోజులు

2వ వారం - కొత్తిమీర

సామలు - 2రోజులు

3వ వారం - ఆరతి దిండు

అరికలు - 2రోజులు

4వ వారం - గోంగూర, కస్తూరి పుష్ప, సొయా కూర.

ఉధాలు - 2రోజులు

 

అండుకొర్రలు - 2రోజులు

10

జ్ఞపకశక్తి పెరగడానికి

1 వారంపాటు - పసుపు

కొర్రలు - 1రోజు

2వ వారం - దాల్చిన చెక్క

సామలు - 3రోజులు

3వ వారం - నువ్వుల ఆకులు

అరికలు - 1రోజులు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 1రోజు

11

గ్యాస్టింగ్

1 వారంపాటు - మెంతులు

కొర్రలు - 3రోజులు

2వ వారం - తమలపాకు

సామలు - 1రోజు

3వ వారం - కానుగ తంగడి ఆకు

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

12

కీళ్ల వాపు

1 వారం పాటు - పారిజాతం

కొర్రలు - 3రోజులు

2వ వారం రావి

సామలు - 1రోజు

3వ వారం బిల్వపత్రి

అరికలు - 1రోజు

4వ వారం - గోంగూర

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

13

కళ్ల

1 వారంపాటు - క్యారెట్

కొర్రలు - 3రోజులు

2వ వారం - పుదీనా

సామలు - 1రోజు

3వ వారం - సొయాకూర ఆకు

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

14

నరాల సమస్య

1 వారంపాటు - గరిక

కొర్రలు - 2రోజులు

2వ వారం - జామ

సామలు - 1రోజు

3వ వారం  - పారిజాతం

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 2రోజులు

15

లివర్ మరియు కిడ్ని శుద్ధి

1 వారంపాటు - సదాపాకు

కొర్రలు - 1రోజు

2వ వారం - మెంతులు

సామలు - 1రోజు

3వ వారం - రణపల, కస్తూరి పుష్ప

అరికలు - 1రోజు

 

ఉధాలు - 3రోజులు

 

అండుకొర్రలు - 1రోజు

16

అల్ జైమార్

1 వారంపాటు - పసుపు

కొర్రలు - 3రోజులు

2వ వారం - అల్లం

సామలు - 1రోజు

3వ వారం - సదాపాకు

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

17

ఫీట్స్ మూర్ఛ

1 వారంపాటు - పసుపు

కొర్రలు - 3రోజులు

2వ వారం - ఈత

సామలు - 1రోజు

3వ వారం - గరిక

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

18

సి4 సి5

1 వారంపాటు - కరివేపాకు

కొర్రలు - 3రోజులు

2వ వారం - పారిజాతం

సామలు - 1రోజు

3వ వారం - జామ

అరికలు - 1రోజు

 

ఉధాలు - 1రోజు

 

అండుకొర్రలు - 3రోజులు

19

వెరికోన్ వైయీన్స్

1 వారంపాటు - టమాటా, పప్పయే

కొర్రలు - 3రోజులు

2వ వారం - దొండకాయ

సామలు - 2రోజులు

3వ వారం - పారిజాతం

అరికలు - 2రోజులు

 

ఉధాలు - 2రోజులు

 

అండుకొర్రలు - 2రోజులు

మూత్రపిండాల సంబంధిత సమస్యలున్న (కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ రాళ్లు ) వారు ఎవరైనా....

సిరిధాన్యాలు:2 రోజులు ఊడలు,తర్వాత 2 రోజులు అరికాలు, తర్వాత 2 రోజులు సమ బియ్యం, ఒక రోజు కొర్రలు, ఒక రోజు అండుకొర్రలు బియ్యం వండుకు తినాలి. ఈ ౫రకాల సిరిధాన్యాలను సైక్లిక్ గా తినాలి. రోజు ఒకటి చొప్పున తినాలి. అలాగే వాటిని మిక్స్ చేసి వాడరాదు. ఏ రోజైనా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఆ సిరిధాన్యాన్ని తినాలి. ఔషధ గుణాలతో అనారోగ్యన్ని పారదోలి, పూర్తి ఆరోగ్యాన్ని అందించడం ఈ 5 రకాల చిరుధాన్యాల వల్లనే సాధ్యమవుతుంది.

మూడు రకాలు గంజి ద్రావకాలు:అడ్వాన్స్ డే కేసులలో ఊడల గంజి ఒక వారం, అరికల గజి ఒక వారం, సామల గజి తరువాత వారం, తీసుకోవాలి. డయాలసిస్ లో ఉన్నవారు లేదా క్రయతిని లేదా బన్ ఎక్కువగా ఉన్నవారు వీటిని అన్నం లాగా వండుకు తినకుండా వాటి గంజిని తాయారు చేసుకొని తాగితే సాధారణంగా అదుపులోకి వస్తుంది.

గజి ఎలా చేయాలి: 1 కప్పుసిరి ధన్య బియ్యానికి 6రేట్ల నీరు కలిపి 5లేదా 6 గంటలు నానబెట్టాలి అవే నీటితో గంజి చేసుకొని తాగవచ్చు. రోజులో అప్పుడైనా, ఏ వయస్సు వారైనా దీనిని తాగవచ్చు.

మూడు రకాల కాషాయాలు :

  1. రణపాకులా కాషాయం ఒక వారం
  2. అటికమామిడి(పున్నరవ, తెల్లగలిజేరు )కాషాయం తరువాతి వారం :
  3. కొత్తిమీర కాషాయం తరువాత వారం వాడుకోవాలి. అల వారం మార్చి మార్చి వాడుకోవాలి. ఈ మూడు రకాల కాషాయాలను సైక్లిక్ గా తాగాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం,భోజనానికి అరగంట ముందు వాడాలి. కానీ అవసరాన్ని బట్టి రోజుకు 3 సార్లు కూడా ఈ కాషాయం తాగవచ్చు. కాషాయాలు మరి చేదుగా ఉంటె కొంచెం తాటిబెల్లం కలుపుకోవచ్చు. వీటిలో పాలు కానీ , నూనెలు కానీ పంచదారను గాని కలుపకూడదు. అలాగే వాటిని మిక్స్ చేసి వాడరాదు. మీరు త్రాగే ప్రతి సరి తాజాగా సిద్ధం చేసుకోండి.

ఆహారంలో వాడకూడనివి: వరి, గోధుమ, మైదా, పంచదార, పాలతో చేసిన పదార్థాలు తినరాదు. (పెరుగు , మజ్జిగ తీసుకోవచ్చు)రిఫైన్డ్ ప్యాకెట్ నూనెలు వాడవద్దు (గానుగ నూనెలు వాడవచ్చు ). మాంసాహారం, కోడిగుడ్డు ,చక్లెట్లు తినవద్దు. కాఫీ, టీ, తాగవద్దు. (హెర్బల్ టీ వాడండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు . రాగి పాత్రలో 6 గంటలు ఉంచిన నీటిని తాగటానికి, వంటికి వాడండి.

  1. ప్రతిరోజు నడక, ధ్యానము 8 గంటల చీకటి నిద్ర తప్పనిసరి .
  2. దీనిని నిబ్బదతతో చేస్తే 6 వారాల్లో ఇది అదుపులోకి వస్తుంది. ఎక్కువ క్రియేటినిన్ కౌంట్ (creatinine Count )ఉన్న వారికీ నార్మల్ కు రావడానికి ఎక్కువ కలం పట్టవచ్చు.
  3. అల్లోపతి మందులను ఒక్కసారిగా ఆపరాదు. అల్లోపతి వైద్యున్ని సంప్రదిస్తూనే ఉండాలి. టెస్టులు చేయించుకుంటూ, శరీరసంలో వస్తున్న అనుకూల మార్పులను బట్టి అల్లోపతి మ్దఫులను క్రమంగా తగ్గించవచ్చు.
  4. రోగ నివారణ తర్వాత కూడా సిరిధాన్యాలను తినటం , కాషాయాలు తీసుకోవటం కొనసాగిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులై సంతోషంగా ఉండవచ్చు.

పసందైన 'సిరి' వంటకంబు

మనుషుల తొలి ఆహారం...గంజి : ప్రపంచ వ్యాప్తంగా మనుషుల తొలి ఆహరం గంజి, ఇసుర్రాయిల్లు కనిపెట్టి .. రొట్టెలు, అన్నం ,చేసుకోవడానికి ముందునుంచే మనుషులు గంజిని ఆహారంగా తీసుకుంటున్నారు.

1 కప్పు సిరిధాన్య బియ్యానికి 6రేట్లు నీరు కలిపి, 5 -6 గంటలు నానబెట్టి. అవ్వే  నీటితో గంజి చేసుకొని తాగవచ్చు.రోజులో ఎప్పుడైనా, ఏ వయస్సు వారైనా గంజి తాగవచ్చు.

కొర్ర బియ్యం , అండు కొర్ర బియ్యం, ఊదా బియ్యం , అరిక బియ్యం , సామ బియ్యం... ఇవి ఐదు సిరిధాన్యాలు. వీటితో రకాల వంటలు చేసుకోవడం సులభమే. అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, దోసెలు, ఇడ్లిలు, పొంగలి, ఉప్మా ,బిసిసి బెల్లా  బాత్, బిర్యానీ వంటివి చాల సులభంగా చేసుకోవచ్చు.

సిరిధాన్యాల బియ్యాన్ని ముందుగా 2 గంటలు (అండు కొర్ర బియ్యాన్ని కనీసం 4 గంటలు )నానబెట్టి వండుకోవాలి . గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీరు పోసి మాములు వరి బియ్యం మాదిరిగానే కుక్కరులో చేసుకోవచ్చు.

కుక్కరులో కాకుండా మాములు పాత్రలో వండుకుంటే నీరు ఎక్కువగా పోయాల్సి వస్తుంది. సిరిధాన్యాల బియ్యానికి 4  రేట్లు లేదా 5 రేట్లు నీరు కూడా అవసరం కావచ్చు. ఉడుకుతున్నప్పుడు ఇంకా ఎంత నీరు కావాలో చూసుకుంటూ .... తగినంత నీరు పోసుకోవాలి.

వండుకున్న అన్నాన్ని కూరలతో , పులుసుతో, రసంతో కలిపి తినవచ్చు .

ఈ అన్నంతో పులిహోర చేసుకోవచ్చు.పసుపు జీలకర్ర , నిమ్మరసం కలిపి పులిహోర చేసుకోవచ్చు. బిర్యానీ , బిసిబిల్లా బాతు చేసుకోవచ్చు .అంతేకాదు ....తాటి బెల్లం , నెయ్యి కలిపి భోజనంతరం తినే స్వీటుగా కూడా తాయారు చేసుకోవచ్చు.

అప్పుడప్పుడు వండిన అన్నాన్ని మెత్తగా పిసికి .... రకరకాల గంజి మరియు కూరగాయలతోపాటు కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క జీలకర్ర,  పెరుగు/ మజ్జిగలతో కలిపి తాలింపు వేసి కొత్త వంటకాలను కూడా ప్రయత్నించవచ్చు.

పసుపు జీలకర్ర నిమ్మరసంతో సిరిధాన్యాల అన్నంతో పులిహోర

సేంద్రియ నూనెగింజలతో గానుగ ఆడించిన నూనె కొంచెం , కరివేపాకులు, ఆవాలు, జిలకర, పచ్చి/ఎండు మిరపకాయలు తగుమాత్రంగా వేసి... దోరగా వేయించి , 2 నుంచి 5 చెంచేలా చింతపండు రసం వేసి...ఒక నిమిషం ఉడకనివ్వండి. చివరలో గడ్డలేకుండా చిదిపిన సిరిధాన్యం అన్నం, ఉప్పు కలపండి. కొత్తిమీర తరుగు నిమ్మ రసం (అవసరం అనుకుంటేనే )ముందే వేయించి ఉంచుకున్న నువ్వులను కూడా (మీకు ఇష్టమైతే )కలుపుకోవచ్చు. అంతే వంటకం సిద్ధం అయినట్లే.

రొట్టె చేసుకునే విధానం

5  రకాల  సిరిధాన్యాల్లో ఏదో ఒక సిరిధాన్యం పిండితో రొట్టె చేసుకోవచ్చు. లేదా ఈ పిండిని 95 శాతం వరకు తీసుకొని, దానికి 5 శాతం మినపప్పు పిండిని కలుపుకొని, తగుమాత్రంగా నీరు 2  చెంచేలా పెరుగు కూడా కలిపి ముద్దా చేసుకోవాలి. పాలకూర లేదా మెంతికూర ఆకులను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని క్యారట్, కొత్తిమీర ముక్కలను కూడా పిండిలో కలుపుకోవాలి. అరగంట తర్వాత రొట్టెలు చేసుకోవాలి. ఆకుపైన కొంచెం నూనె రాసి చేతివేళ్ళతో లేదా గుండ్రని కర్రతో ఒక మేస్తారు మందాన రొట్టెలు చేసుకోవాలి. పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రొట్టె చేసుకోవచ్చు.

ఉప్మా దోసె లేదా ఇడ్లి మరియు పొంగలి చేసుకునే విధానం

పాతకాలం నుంచి వీటిని చేసుకునే విధంగానే చేసుకోవచ్చు . అయితే, వీటిలో వరి బియ్యం లేదా ఉప్పుడు రవ్వకు బదులుగా ఇప్పుడు మనం సిరిధాన్య బియ్యాన్ని లేదా రవ్వను వాడుకోవాలి. అంతే తేడా! ఉప్మా తయారీ కోసం నానబెట్టుకున్న సిరిధాన్యాలను కూరగాయల తరుగుతో పాటు పాత్రా /బాణలిలో తాలింపు వేసిన తర్వాత, ఆ మొత్తాన్ని కుక్కరులోకి వేసుకొని ఉడకబెడితే త్వరగా ఉప్మా తరవుతుంది.

ఇడ్లి మెత్తగా రావాలంటే .. అర కప్పు ఉప్పుడు రవ్వతో పాటు.. అదే రకం సిరిధాన్యాన్ని చెందిన ముందు రోజు వండిన  అన్నాన్ని రెండు గుప్పళ్లు కలపాలి. బాగా నానబెట్టాలి. నానిన తర్వాత రుబ్బిన పిండిని పులియబెట్టాలి. ఇలా చేస్తే ఇడ్లిలు మెత్తగా ఉంటాయి.

మరెన్నో పిండి వంటలు కూడా సులువుగా చేసుకోవచ్చు.

ఆరోగ్య సంరక్షణ .......అన్నదాత అభివృద్ధి

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం . ఈ నిన్దాతంతో స్వతంతా శాస్త్రవేత్త డాక్టర్ ఖదీర్ వాలీ చేపట్టిన ఆరోగ్య ఉద్యమం ఏకాలంలో ఆరోగ్య సంరక్షణ రైతు అభివృద్ధి వినదంగా. ప్రాచుర్యం పొందింది. దేశీయ ఆహారంతోనే ఆరోగ్య సిరీలున్న ఆయన మాట... ఆహారపు అలవాట్ల పట్ల ప్రజల ఆలోచనలో మార్పు తెస్తుంది . ఈ 5 సిరిధాన్యాలల్లో ఉన్న పోషక విలువలు రోగాలను బాగు చేయడంలో వాటి ప్రాముఖ్యతతో గురించి దొక్రోట్ ఖదీర్ వాలీ అవగాహనా కార్యక్రమాల ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు.దేశీయ ఆహారంతో ఇండియన్ ఆరోగ్య భరత్ గా తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పాన్ని స్వచందలా సంస్థల సహకారం తోడుకావడంతో సిరిధాన్యాల వినియోగంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది.దీంతో....5 సిరిధాన్యాలకు మార్కెట్లో విసృతమైన డిమాండ్ ఏర్పడింది.వీటిని పండించే రైతులకు మల్లి మంచి రోజులు వచ్చాయి. తద్వారా డాక్టర్ ఖదీర్ వాలీ ఆహార వైదుడిగా, రైతు బంధువుడిగా గుర్తింపు పొందారు.

మేము చాల ఏళ్లుగా సిరిధాన్యాలు పండిస్తున్నాం. కానీ గతంలో వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరు ఆసక్తి చూపేవారు కాదు. బియ్యం, గోధుమలు, పాశ్చత ఆహార పదార్థాలు అధిక వినియోగంతో దేశీయ ఆహారమైన మన సిరిధాన్యాలు నిర్లక్షానికి గురైయాయ్యి. అయితే ఎప్పటికి ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్న మాట మరో సతి రుజువయ్యింది. సిరిధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమంటూ డాక్టర్ ఖదీర్ వలి కర్ణాటక నుంచి మొదలు పెట్టిన చైతన్య ఉద్యమం ....మార్పు తీసుకొస్తుంది. ప్రజల ఆహార అలవాట్లని మల్లి పాత రోజుల వైపు మళ్ళిస్తుంది. కొర్రలు, అరికాలు, అండుకొర్రలు, సమ్మెలు, ఉదాలు మంచి డిమేండ్ ఏర్పడింది. చల్లఁ మంది పంట వద్దకే వచ్చి కొనుగోలు చేరుస్తున్నారు. పంట వేసే ముందే ఆర్డర్లు సైతం ఇస్తున్నారు. సిరిధాన్యాలతో దీర్ఘ కల వ్యాధులను నయం చేయవచ్చునని డాక్టర్ ఖదీర్ వలి ఆచరణలో సాధ్యం చేసి చూపించడంలో ఈ మార్పుకు సాధారణ కారణం. ఇప్పుడు సిరిధాన్యాలను సాగు చేస్తున్న రైతులకు మంచి ఆదాయం వస్తుండటంతో మిగతా రైతులు వీటిని పండించేందుకు ముందుకు వస్తున్నారు. సహజ పద్ధతుల్లో సాగు చేసి ఈ పంటలను ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. పైగా కేవలం 2 నుంచి మూడు నెలలో పంట చేతికి వస్తుంది. సిరిధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో... రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. వినియోగదారుల అవసరాలకు సరిపడా ఆహరం అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య అభివృద్ధి కోసం సిరిధాన్యాల విప్లవానికి శ్రీకారం చుట్టిన ఖదీర్ వలి గారు......పరోక్షంగా రైతు బంధువుడిగా కూడా మారారు.

విజయ్ కుమార్ , సిరిధాన్యాల రైతు, కడప

మేము 16ఏళ్లుగా సెంథిరియా విధానంలో పంటలు పండిస్తున్నాం. మాకున్న 20 ఎకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుతీసుకొని సేంద్రియ పంటలు పండిస్తున్నాం, చిరి ధాన్యాల్లో రాగులు, సజ్జలు, సాగు చేస్తున్నాం. ఇతి వాళ్ళ చాల మంది కొర్రలు, అండుకొర్రలు,అరికెల, సమాలు,ఉదాలు కావాలని అడుగుతున్నారు. సిరిధాన్యాలపైనా డాక్టర్ ఖదీర్ వలి గారి అవగాహనా కార్యక్రమాలతో ఇవి మల్లి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఒకప్పుడు ఇవి అక్కడ లభిస్తున్నాయి చెప్పమంటున్నారు. దీంతో మేము కూడా 5 సిరిధాన్యాలను సాగు చేయాలనీ అనుకుంటున్నాం. వీటికి మార్కెట్లో డిమేండ్ ఏర్పడిన నేపథ్యంలో మంచి ఆదాయం వస్తుందన్న విశ్వాసం కలిగింది. ప్రజల ఆరోగ్య క్షేమంతో పాటు రైతుల అభ్యన్నతి కోసం డాక్టర్ ఖదీర్ వలి కృషికి మా ధన్యవాదాలు.

రమణారెడ్డి, మహుబూబ్ నగర్

సిరిధాన్యాలే ఆరోగ్య సిరులు

గత 40-50 సంవత్సరాలుగా వ్యవసాయం క్రమంగా మారుతూ వస్తుంది. రసాయనాలు, పురుగు మందులు అధికంగా వాడటం వాళ్ళ దాదాపు 50-60 మంది రైతుల వ్యవసాయానికి దొరమయ్యారు. అవ్వరైతే నీటి సాగుకు అనుకూలంగా ఉన్నారో వారు మాత్రమే వ్యవసాయం చేయడానికి అనువుగా కంపెనీలు మార్చుకున్నాయి. ఈ కంపెనీలు ఇచ్చే రసాయన ఎరువులు పురుగు మందులు మన వ్యవసాయంలో చోటు చేసుకున్నాయి. అప్పుడు ఈ వ్యవసాయ కంపెనీలు చేతులోకి వెళ్ళింది. కంపెనీల ఉత్పత్తులు లేకుండా వ్యవాసంలో లేకుండా పోయింది. నువ్వులు, కొర్రలు, అరికెల, జొన్నలు, ఈ పదార్థాలనింటికి విలువ లేకుండా చేయబడింది. ఇది చాలా కంపెనీల చర్యల వాళ్ళ ఇలా జరిగింది. ఇలా మన వ్యవసాయం రూపు రేఖలు మారిపోయాయి. మన దేశంలో మనం పిండించే పంటలు తినడం లేదు. ముందు వ్యవసాయంలో రైతులా చేతుల్లోనే విత్తనాలు, ఎరువులు తయారయేవ్వి. క్రమంగా ఇలా ఆరోగ్య విషయంలో అలానే వ్యవసాయంలో కూడా దెబ్బతిన్నాం. కాబట్టి మన పంటలు. అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యత అందరికి తెలియజేస్తే మన పేద రైతులు పండించే ఈ చిరు ధన్య పంటలకు కూడా మంచి విలువ వస్తుంది. వరి అన్నానికి మనం అలవాటు పడ్డం కానీ కొర్రలు అన్నమే, ఊదాలు అన్నమే, కానీ మనము చేసుకొం. మన పిల్లలకు ముందు తరాలకు చెప్పాల్సిందేంటొటే వరి లాగానే  కొర్రలు, ఊదాలు, అరికెల లాంటి చిరుధాన్యాలు కూడా అన్నం వండుకొని తినవచ్చు. ఇంకా ఈ చిరుధాన్యాలతో చేసిన అన్నం తింటే ఆరోగ్యం వస్తుంది. వరి అన్నం తింటే అనారోగ్యం రావచ్చు అని చెప్పాలి.

ముఖ్య విషయం ఏంటంటే, గడిచిన 5 , 10 సంవత్సరలల్ల్లో పెద్దరోగాలు బీపీ , మధుమేహం, క్యాన్సర్ లాంటి చిన్న వయసులోనే మనం గమనిస్తున్నాం. ఇది చాల శోచనీయం విషయం. కాబట్టి మనం తెలియజేయాలకేసింది. పలు, పెరుగు, గోధుమలు బియ్యం తగ్గించాలి. చిరుధాన్యాల ఆహరం పిల్లలకు అందజేయడం మంచిది.

పట్టణాలు నగరాల్లో చిరుధాన్యాలపై మంచి అవగాహనా కర్ణాటకలో కల్పించడం జరిగింది. అక్కడ అండుకొర్రలు కిలో రూ.250 /- లు ఐన కూడా ప్రజలు తీసుకెళ్తారు. ఎందుకంటే సిరిధాన్యాలపైనా వారికి మంచి అవగాహనా రావడం. వాటి వాళ్ళ ఆరోగ్యాంగా ఉండటం వాళ్ళ వీటికి గిరాకీ ఏర్పడింది. ఇలా సిరిధాన్యాలకేయు డిమాండ్ పెరిగి వీటిని పండించే రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఈ సిరిధాన్య పంటలు పండించటం వాళ్ళ , రైతులకు ఇది మంచి ఆదాయం మార్గంగా మారింది. ఎప్పుడు వాణిజ్య పంటల వైపు ఉండే రైతులు కూడా క్రమంగా సిరిధాన్యాలు పంటలు పండించటం ప్రారంభించారు. మనం చేయాల్సింది ప్రజల్లో మంచి అవగాహనా కల్పించడం, ఎందుకంటే సిరిధాన్యాల వాడకం మంచి ఆరోగ్యాంగా ఉంటారు. అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. ఎప్పుడు వేళా మంది రోగులకు కూడా మంచి జరిగి అందరికి లబ్ది చేకూరేలా ఉంటుంది.

కర్ణాటకలో మొదట ఈ కొర్రలు, రాగులు ఎవరు తింటారు. దళితు తినే ఆహరం అని అనుకునేవారు. ఎందుకంటే బ్రియుష్షు వారి లాగా మెల్లగా మన వాళ్ళు బియ్యం, గోధుమలు తినటం మొదలు పెట్టారు. అందువల్ల ఎప్పుడు శ్రీమంతుల ఆహరం గోధుమల వారి ఉండేది. తర్వాత క్రమంగా అందరికి ఆహరం అనేలా వారి గోధుమలను చేసారు. ఇంటిలో కొర్రలు , అండుకొర్రలు రకాలు మాయమయ్యాయి. ఇప్పుడు బెంగుళూరూ, కర్ణాటకలో నేను చైతన్యం తీసుకొని వచ్చి రోగులకు జబ్బు నయం చేయడానికి ఈ సిరిధాన్యాలు వాడి నేను నయం చేశాను అక్కడి ప్రజల్లో మంచి చైతన్యం వచ్చి అందరు ఈ సిరిధాన్యాలు వాడడం వల్ల ఆరోగ్యాంగా ఉన్నారనేది అర్థమైంది. క్రమంగా అందరు కూడా ఈ సిరిధాన్యాల వైపు మొగ్గు చూపడం జరిగింది. వదిన వారు కూడా తమ ఆరోగ్యం చాల బాగుంది అనే విషయం పదిమందికి చెప్పడం వాళ్ళ వీటి వాడకం కూడా క్రమంగా పెరిగింది.

సిరిధాన్యాలపై మనం గ్రామాల్లో అధిక ప్రచారం కల్పించాలి.

ఇంకో ముఖ్య విషయం పట్టణాల్లోనే కాకుండా గ్రామోల్లో కూడా రోగులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఈ గోధుమలు, బియ్యం కూడా తీసుకుంటున్నారు కాబట్టి. ఈ సిరిధాన్యాలు తినండి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనే ప్రచారం . అవగాహనా గ్రామీణ ప్రజల్లో కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా పట్టణాల్లో ఉండే వారు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వెళ్లి సిరిధాన్యాలతో వండిన ఆహార పదార్థాలను తింటున్నారు. ఈ విషయం కూడా గ్రామీణ ప్రజలకు తెలిసేలా మనం చేయాలి. అపుడు వారిలో కూడా అవగాహనా వచ్చి గ్రామీణ ప్రజలు కూడా ఈ సిరిధాన్యాలను అధికంగా ఉపయోగిస్తారు. క్రమంగా సిరిధాన్యాల ఉత్పత్తిని రైతులు చేపడుతారు. ఎప్పుడు రైతులకు ఆదాయం వస్తుంది. అలాగే ఆరోగ్యాంగా కూడా ఉంటారు. సిరిధాన్యాల వాడకం వాళ్ళ కాబట్టి అందరు గ్రామీణ, పట్టాన వాసుల్లో కూడా ఈ సిరిధాన్యాల వాడకంపై ఇంకా చాల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

సిరిధాన్యాలు ఐదు. సమాలు, అరికాలు, కొర్రలు, ఊదాలు, అండుకొర్రలు ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం కొర్రాల్లో 8,అరికాల్లో 9, అండుకొర్రాల్లో 12 .5 సామాల్లో 9 .8 ఊదాల్లో 10 శాతం ఉంది. ఈ అద్భుతమైన పీచు అంశం వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంది. దానికి తోడు విటమిన్ బి 3 ,థయామిన్ , నియాసిన్ ఇలాంటి విటమిన్లున్నా ఈ ఐదు సిరిధాన్యాలల్లో పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్స్ కొర్రాల్లో 11 .5 ఉంది. మనిషికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించే అంశాలు ఈ 5  సిరిధాన్యాల్లో ఉన్నాయి కాబట్టే ఇవి అనేక రోగాల్ని 6 నెలల్లోనే నయం చేయడానికి వీలు కలుగుతుంది. అందరు కూడా ఈ 5 సిరిధాన్యాల్ని వాడినట్లైతే ఆరోగ్యాంగా ఉండడానికి మంచి అవకాశం ఉంది.

రైతుల్లో కూడా మంచి అవగాహనా కల్పించాలి. అలాగే అందరు కూడా ఇవి వాడాలి అప్పుడే రైతులు కూడా పండిస్తారు. అందరికి కూడా ఈ ధాన్యాలు దొరుకుతాయి. కాబట్టి వీటి ప్రాధాన్యతపై ప్రజల్లోకి మరింత అవగాహన కల్పించాలి. అప్పుడే రైతులు వీటి సాగుకు ముందుకు వస్తారు. ఎందుకంటే పండించిన పంటను కొనేవాళ్ళు లేకపోతే రైతు కూడా సాగు చేయదు కాబట్టి అందరిలో అవగాహన వచ్చి ఈ సిరిధాన్యాల వాడకం బాగా పెరిగితే అందరికి ఆరోగ్యం కలుగుతుంది.

సిరిధాన్యాలు అన్ని రకాలు? వాటి పోషకాల విలువలు వివరిస్తారా?

సిరిధాన్యాలు ఐదు, అవి.... అరికెలు, సమాలు, ఊదాలు, కొర్రలు, అండుకొర్రలు. వీటిలో పీచు పదార్థం మనకు కావాల్సినంత ఉంది. కొర్రాల్లో ౮, అరికెల్లో 9 ,అండుకొర్రాల్లో 12 .5 , సామాలో 9. 8 ఊదాల్లో 10 శాతం చొప్పున పీచుపదార్థం ఉంది. పీచు పదార్థం వల్లే మనకు ఆరోగ్యం కలుగుతుంది. దీనికి తోడు వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మనిషి ఆరోగ్య జీవనానికి కావాల్సిన అన్ని అంశాలు ఈ ఐదు సిరిధాన్యాలు ఉన్నాయి. కాబట్టే అనేక రోగాలను ఈ సిరిధాన్యాలను ఆరు నెలల్లో నయం చేస్తున్నాయి.

చిరుధాన్యాలను సిరుధాన్యాలుగా ఎలా అభివర్ణిస్తారు.

ఆధునిక వ్యవసాయ పద్దతిలో ఉత్పాదన చేసిన పదార్థాలను తినడం వాళ్ళ నేడు ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఆ రోగాలను దేహం నుంచి దూరం చేసే శక్తి 5 (కొర్రలు, అండుకొర్రలు ,ఊదాలు, సమాలు ,అరికెలు)చిరుధాన్యాల్లో ఉంది. ఇవి సంపూర్ణ ఆరోగ్యానికీ దోహదం చేస్తున్నందు వాళ్ళ వీటికి నేను సిరిధాన్యాలు అని పేరు పెట్టాను. చిరుధానుల్లో ఇంకా రాగులు, సజ్జలు , వరిగెలు తడి తార ధాన్యాలు ఉన్నాయి. వీటికి తటస్థ ధాన్యాలు అని పేరు పెట్టాను.ఎందుకంటే ఇవి రోగాలను దూరం చేయలేవు. పైన పేర్కొన్న చిరుధాన్యాలు పూర్తిగా నయం చేస్తున్నందున వాళ్ళ వాటికీ సిరిధాన్యాలు సకారాత్మక దహ్యనాలు అని నామకరణం చేశాను. ఈ 5  ధాన్యాల్లో పీచు పదార్థం , శిష్ట పదార్థం అనుపాతం ఒకే అంకెలో ఉంది. ఇవి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల స్థాయిని నియంత్రించి ఆరోగ్యాల్ని కాపాడుతాయి.

నాలుగు దశాబ్దాల కిందటి పంటల శైలి, నేటి పంటల సాగు విధానం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు?

40 ఎల్లా క్రితం వ్యవసాయం వర్షాధారితంగా సాగేది. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. నేడు వ్యవసాయం నీటిసాగుబడి, రాయసనిక ఎరువులు, పురుగు మందులు, కలుపునాశక మందులతో ముడిపడి సాగుతోంది. నీటి సాగు బడి ఉన్న వారినే వ్యయసాయదారులుగా పరిస్థితి సృస్తిన్చారు. దీనికి కారణం బడా కంపెనీలే . వీరి ఉత్పత్తి చేసే నీటి సాగుబడి అనుకూల విధానాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులను వ్యవసాయ విధానంలోకి చొప్పించారు. అంటే... మన వ్యవసాయం ఇప్పుడు కంపెనీల చేతుల్లోకి వెళ్లిందన్నమాట. ఈ కంపెనీలు లేకుండా మనం ఉత్పత్తిని చేసుకోగలిగే పదార్థాలు మెల్లగా దూరమయ్యవి. అంటే ... నువ్వులు, కొర్రలు, అండుకొర్రలు ,జొన్నలు తదితర పదార్థాలు విలువ లేకుండా చేశారు.

అలా చేసినవి దేశీయ కంపెనీల ?లేక విదేశ కంపెనీల?

ఈ మార్పులో పాత్రా మొత్తం విదేశీ కంపెనీలదే. మన కంపెనీలు ఇప్పుడు ఉండొచ్చు. కానీ వాటి ప్రమేయం నామమాత్రమే. ఈ ప్రక్రియలో మొత్తం లాభాలు చివరికి విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళతాయి. వారి వ్యాపారం కోసం చేపట్టిన చర్యల ఫలితంగా నేడు మన వ్యవసాయ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు కంపెనీల నుంచి భారీ మొత్తంలో వేతనాలు పొందే మేధావులు, విజ్ఞానులు దేశీయ ఆహారాన్ని నిర్లక్ష్యం చేశారు. అందుకే నేడు కొర్రలు, అండుకొర్రలు, సమాలు తదితర చిరుధాన్యాల తినేవాయారు చాల తక్కువ కనిపిస్తున్నారు. మోతంగా వ్యవసాయంలో వనీయకరణమే నేటి దుస్థితికి ప్రధాన కారణం. పథ కాలంలో మన రైతుల చేతుల్లో విత్తనాలు ఉండేవి. వారే ఎరువులను సహజ పద్ధతుల్లో తాయారు చేసుకుని వారు. తర్వాతి రోజుల్లో వచ్చిన మన హరిత విప్లవంతో ఆహార సమృద్ధి సాధించాం. కానీ ఆరోగ్యాన్ని పడు చేసుకున్నాం. ఈ హరిత విప్లవంలో ఉత్పాదన చేసిన ఆహారాన్ని తినడం వల్లనా గడిచిన 40,50 ఏళ్ళల్లో మన దేశపు ఆరోగ్యాన్ని  స్థితి చాల కుంటుకుంది. అంటే వ్యవసాయ రంగంలో ఆరోగ్యం విషయంలో మనం బాగా దెబ్బ తిన్నాం. ఈ విషాద స్థితి నుంచి బయటపడాలి అంటే .... దేశీయ పద్దతిలో ఆహారాన్ని, పదార్థాలు ఉత్పాదన ప్రోత్సొహించాలి. అప్పుడే రైతులు బాగు పడతారు. ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందుకోసం బియ్యం, గోధుమలు,చక్కర వాటన్తి పదార్థాలు ఎలాంటి రోగాలకు కారణం అవుతున్నాయి అనే విషయం పై నగరాలూ, పట్టణాల్లో అవగాహనా కల్పించాలి. వీటి స్థానంలో సిరిధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించాలి. ఎక్కువ మంది ప్రజలు సిరిధాన్యాలను తీసుకుంటే.... వాటికీ విలువ పెరుగుతుంది. వీటిని పండించే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. 

చిరుధాన్యాలపై ప్రజల్లో అవగాహనా పెంచితే రైతులకు కూడా మేలు జరుగుతుందన్న మాటతో వస్తమెంత ఉందంటారు?

ఖచ్చితంగా రైతులకు కూడా మేలు జరుగుతుంది. కర్ణాటకలో ఇది జరిగింది. ఉత్తర కర్ణాటకలో అనేక మంది రైతులు సిరిధాన్యాలను సాగు చేస్తున్నరు. ఇంటికి వచ్చే కొనుగోలు చేస్తున్నారు. రైతులకు మంచి ఆదాయం వస్తుంది.

40 ఏళ్లుగా వరి ప్రధాన పంటగా మారింది. పొత్తు తీసి పాలిష్ చేసిన బియ్యాన్నే చాల మంది ఆహారంగా తీసుకుంటున్నారు. పిల్లలు కూడా తెల్ల అన్నం,పిజ్జా, బర్గర్లు ఎక్కువగా తింటున్నారు. ఈ నేపథ్యంలో వీరందరిని సిరిధాన్యాలవైపు ఎలా మళ్లించాలి?

చాల ఎల్లా నుంచి మనం వరి అన్నానికి అలవాటు పడ్డం. సిరిధాన్యాలతో కూడా అన్నం వండుకోవచ్చు. వరి అన్నంలాగే కొర్రలు, అండుకొర్రలు, సమాలు, ఊదాలు, చేసుకోవచ్చు. కానీ వరి అన్నంతో చేసిన ఆహారంతో అనారోగ్యం వస్తుంది. సిరి ధాన్యాలతో చేసిన అన్నం తదితర వంటకాలు తింటే ఆరోగ్యం బాగుంటుందనే విషయాన్నీ మనం పిల్లలకు చెప్పాలి. వారికీ అర్ధమయ్యే రీతిలో వివరించాలి. పెద్ద వారు తిని......... పిల్లలకు అలవాటు చేయాలి.

ప్రస్తుతం పాశ్యాత పోకడల పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల్లో సిరిధాన్యాల ఆహారంపై ఆసక్తి పెంచేందుకు మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.

గడిచిన 10 సంవత్సరాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో చాల మార్పులు వచ్చాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి రోగాలు 10 ఎల్లా పిల్లలకు కూడా వస్తున్నాయి. నూటికి ఆరు శాతం మంది పిల్లలు ఈ తరహా రోగాల బారాణా పడుతున్నారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి రోగాల నుంచి పిల్లలను రక్షించాలంటే. ముందుగా వారు తింటున్న ఆహారంపై దృష్టి సారించాలి. బియ్యం, చక్కర, గోధుమలను దూరం చేయాలి. సిరిధాన్యాలను వాడితే ఆరోగ్యం బాగవుతుందని చెప్పాలి. ఈ తరహాలోనే కర్ణాటకలో నేను అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి. తల్లితండ్రులకు వివరించడం జరిగింది. వారిలో మార్పు వచ్చింది. ఇటీవల పిల్లలు కూడా సిరిధాన్యాల ఆహారంపై వైపు ఆకర్షితులవుతున్నారు. తల్లి పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత నుంచి పిల్లలకు ఈ ఆహరం ఇస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.

తెలుగువారైన మీరు కర్ణాటకలో స్థిరపడి.... సిరిధాన్యాలపై అక్కడి వారిలో అవగాహనా పెంచారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వీటిని చేరువ చేసేందుకు ఎలా ముందుకు సాగుతున్నారు ?

నేను కర్ణాటకలోని మైసూరులో స్థిరపడినందుకు.... ఆ ప్రాంతంలో చేపట్టిన అవగాహనా కార్యక్రమాలతో ప్రజలు సిరిధాన్యాలు తీసుకోవడం మొదలు పెట్టారు. మంచి ఫలితాలు రావడంతో నోటి మాట ద్వారా ఈ విషయం కర్ణాటక అంతటా విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులో పాల్గొని సిరిధాన్యాలతో కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీని గుర్తినించిన కర్ణాటక ప్రభుత్వం గతేడాది ప్రతి జిల్లాల్లో సిరిధాన్య మేళాలో నిర్వహించింది. బెంగుళూరు జనాభాలో 10  నుంచి 15 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆలోచన మొదలై. ఆయా రోగాలను తగ్గించే సిరిధన్యులవైపు మళ్లుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ రైతునేస్తం ఫౌండేషన్ వంటి సంస్థలు ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో పాల్గొని సిరిధాన్యాల ప్రయోజనాలను వివరిస్తున్నాను. మున్ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వీలైనని ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలన్నది నా అభిలాష.

మధ్య వయస్సు వారు, అంటే 25 -40 సంవత్సరాల వయస్సువారు ఎలాంటి ఆహరం తినవచ్చు?

సంధివాత రోగం, హృదయారోగులకు, మధుమేహం, తలనొప్పి కావచ్చు, వీటన్నినీటికి స్థూలంగా నేను చెప్పేది 5 సిరి ధాన్యాలను, రెండు రోజులకు ఒకసారి మార్చుకొని, రెండు రోజులు అరికెలు, రెండు రోజులు సమాలు,రెండు రోజులు కొర్రలు, రెండు రోజులు ఊదాలు,ఇలా మార్చి మార్చి చిత్రాన్నం, పలావు, దోసెలు ఇలా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది ధాన్యాన్ని నానబెట్టాలి. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా నానబెడితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా వీటితో వడలు, బొండాలు, సేమ్యాలు, మురుకులు స్వీట్స్ ఇలా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. పిజ్జాలు కూడా కొర్రపిండితో చేసుకోవచ్చు కానీ చీజ్ వాడవద్దు.

చిరుధాన్యాలు పండించిన రైతులకు మంచి ఆదాయం లభించాలంటే పట్టణాలు, నగరాల ప్రజల్లో వీటిపై అవగాహనా పెంచాల్సిన అవసరం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. పట్టణాలు నగర వాసుల్లో యిటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. తినే ఆహారంపై ఆలోచన మారుతోంది. సిరిధాన్యాలవైపు చాల మంది. ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కర్ణాటకలో సిరిధన్యుల విలువ పెరిగింది. బెంగుళూరులో అండుకొర్రలు కిలో రూ 200 ఉంది. అయినా ప్రజలు ఆరోగ్యం కోసం ధరల విషయంలో వెనకాడటం లేదు. ఉన్న స్టాక్ సరిపోవడం లేదు. ఇలా విలువ పెరిగితే... రైతులు ఇలాంటి పంటలను వేసేందుకు ముందుకువస్తారు. సిరిధాన్యాలు తింటే ఆరోగ్యం కలుగుతుంది. అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తేనే ఈ మార్పు సాధ్యం.

క్వినోవా దాదాపు కిలో రూ 1500 పెట్టి చాల మంది కొనుగోలు చేస్తున్నారు. అంతే స్థాయి పోషకాలు ఉంది కిలో రూ 100 కె లభించే మన కొర్రలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు?దీనికి కారణం ఏంటి?

దీనికి కారణం ఒకటే. కొర్రాల్లో ఫలానా ఆరోగ్య విలువలు ఉన్నాయని ఎవ్వరు చెప్పడం లేదు. క్వినోవా వాడండని చెబుతున్న కొంత మంది పెద్ద డాక్టర్లు అంతకంటే ఎక్కువ పోషకాలు మన సిరిధాన్యాల్లోనూ ఉన్నాయన్న విషయాన్నీ చెప్పడం లేదు. అదే నా బాధ.అందుకే నా వంతు కృషిగా సిరిధాన్యాలపై ప్రజల్లో అవగాహనా పెంచాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నాను.

యుక్త వయస్సులో ఉన్న ఆడ పిల్లలకు సిరిధాన్యాలతో కలిగే ప్రయోజనాలు వివరిస్తారా?

ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. దీంతో వారు అనేక ఆనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. పాలు, కాఫీ, టీ , బియ్యం, గోధుమలు తీసుకోవడం కూడా ఈ సమస్యకు ఓ కారణం వెంటనే వాటిని నిలిపివేయాలి. వీటి పరిష్కారానికి కొర్రలు, అండు కొర్రలు, అరికెలు చల్లఁ అద్భుతంగా పనిచేస్తాయి. పీసీఓడీ , నెలసరి సమస్యకు సమ బియ్యం మంచి పరిష్కారం చూపుతుంది. ఆరు వారాల్లో వాటన్నింటిని దూరం చేస్తుంది. సమ్మెలతో అన్నం చేసుకోవచ్చు. ఇడ్లిలుగ తీసుకోవచ్చు. దోషాలు వేయొచ్చు. ముక్యంగా ఆడపిల్లలు పాలు, కాఫీలు, టీ లు తాగడం ఆపివెయ్యాలి. వీరికి తమలపాకు కాషాయం, మునగ ఆకు కాషాయం, చింత ఆకు కాషాయం చాలా మంచిది. కొబ్బరి నూనె నేరుగా రెండు మూడు చెంచాలు తాగడం వాళ్ళ థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు చాలా సులువుగా బాగవుతాయి. అంగదు గమనకించాల్సిన విషయం ఏంటంటే.... సమయాల్లో జననాంగాలను శుద్ధి చేసే గుణం ఉంది. అందుకే ఆడపిల్లలు వారంలో మూడు రోజులు సమ బియ్యం తినాలి. మిగతా నాలుగు రోజులు మిగిలిన సిరిధాన్యాలు తినవచ్చు. ప్రభుత్వాలు కూడా పాఠశాలల్లో మధ్యన భోజనం కింద సిరిధాన్యాల ఆహారాన్ని ఆడపిల్లలకు అందించగలిగితే చాలా మేలు జరుగుతుంది.

నడి వయసు వారు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం వారు ఏ సిరిధాన్యాలు, ఏ విధమైన కాషాయాలు తీసుకోవాలి ?

గతంలో 45 ,50 ఏళ్ళల్లో వచ్చే రోగాళ్ళని ఇప్పుడు 25,30 ఏళ్లకే వస్తున్నాయి. సంధివాతం హృదయ సమస్యలు, మధుమేహం, బీపీ, తలనొప్పి ఇలా అనేక సమస్యలు యుక్త వయసులోనే కబళిస్తున్నాయి. వీటన్నింటి నుంచి బయటపడాలంటే .. ఈ 5 సిరిధాన్యాలను రెండు రోజులకు ఒకటి చొప్పున మార్చుకొని తినాలి. వీటితో చిత్రాన్నం , పలావ్, దోషాలు, ఇడ్లిలు, తదితర అన్ని వంటలు చేసుకొని తినవచ్చు. ఆఖరికి పిజ్జా కూడా చేసుకోవచ్చు. కానీ చీజ్ వాడవద్దు. ముఖ్య గమనిక ఏంటంటే ... చిరుధాన్యాలు వన్డే ముందు బాగా నానబెట్టి రాత్రి, రాత్రి నానబెట్టి పొద్దున్న వండాలి. ఇలా వీలు కానప్పుడు కనీసం రెండు గంటలు నానబెట్టి వండాలి. నది వయస్సులో మొక్కల నొప్పులు సమస్య పరిష్కారానికి కొర్రలు, అండు కొర్రలు మంచి ఆహరం. నాగదలి కాషాయం, సదాపాకు కాషాయం, తమలపాకు కాషాయం, కొత్తిమీర కాషాయం బాగా పనిచేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలకు మెంతి ఆకు కాషాయం చాలా మంచిది. రోజు ఉదయం పిడికెడు ఆకుని 200 ఎంఎల్ నీళ్ళల్లో 3  నిముషాలు మరిగించాలి. కావాలంటే తాటి బెల్లం పాకం వేసుకోవచ్చు. ఇలా పడిగడుపున 15 రోజులు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. దీనికి తోడు అరికెలు, సమాలు కూడా అద్భుతమైన ఆహారంగా పనిచేస్తుంది.

క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి ఆహరం తీసుకోవాలి?

క్యాన్సర్ వచ్చిన తర్వాత రేడియోథెరఫీ, కీమోథెరపీ అని మనుషుల్ని పూర్తిగా నిసిజం చేస్తారు.  చాలామంది ఆ దశలో నా దగ్గరికి వస్తారు. అయినా మేము వారికీ సిరిధాన్యాలను మొదటి రెండు వారలు గంజి రూపంలో తీసుకోమని చెప్తాం. ఒక లోటా బియ్యానికి 5 ,6 లోటల నీరు పోసి నానబెట్టి ఉడికించి, గంజి రూపంలో తీసుకుంటే 3 వారాల్లో దేహంలో ఆరోగ్యం మొదలవుతుంది. మెల్లగా 6 నీళ్ళల్లో 90 శాతం వల్ల సమస్య తీరిపోతుంది. అద్భుతంగా పని చేస్తుంది. క్యాన్సర్ వస్తే మాములుగా కొన్ని రోజులు ఈ కీమోథెరపీ, రేడియోథెరఫీ, తర్వాత మెటాబాలిష్ అంటే స్థానతరం జరుగుతుంది. అంటే స్థానాల్లో ఉంటె వెన్నులోకి, వెన్నుముకలోకి ఉంటె గర్భకోశానికి ఇలా వేరే చోటికిమారుతుంది. అదంతట అదే మారుతుంది. ఇలా స్థానంతరం జరిగినాక కూడా సిరిధాన్యాలు తీసుకొని నయం చేసుకునేవారున్నారు. క్యాన్సర్, మధుమేహం, ఇతర రోగాలు కూడా సిరిధాన్యాలు ద్వారా నయం చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు క్కూడా ఉండదు. అన్ని తక్కువ ధరకు దొరుకుతున్నాయి. మన చుట్టూ ఉన్న వాటితోనే మన ఆరోగ్యం ఉందని మనం తెలుసుకోలేకపోతున్నాం.

ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి కలవరపెడుతుంది. గ్రామాల్లో రైతులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ లు జయించడంలో సిరిధాన్యాలు ప్రాముఖ్యతను వివరిస్తారా ?

క్యాన్సర్ చికిత్సలో రేడియో థెరపీ, అబ్నే పద్ధతులు ఉంటాయి. వీటితో బాధితులు పూర్తిగా నిస్తేజితుడు అవుతాడు. చాలా మంది మా దగ్గరకు ఆ స్థితిలో వస్తారు. వారికీ మొదటి రెండు వారాల్లో సిరిధాన్యాలను గంజి రూపంలో తీసుకోమని చెబుతాం. ఆలా వారి దేహంలో శక్తి వస్తుంది. తర్వాత ఆరు నెలలో 90 శాతం సమస్యలు తగిపోతాయి. అంత అద్భుతంగా ఈ సిరిధాన్యాలు పనిచేస్తున్నాయి. క్యాన్సర్ ఇతర భాగాలకు విస్తరించిన తర్వాత. మా దగ్గరకు వచ్చి సిరిధాన్యాల చికిత్స తీసుకొని ఆరోగ్యం మెరుగైన వాళ్ళు ఉన్నారు. అలాగే...సిరిధాన్యాలు,కాషాయాలకు అయ్యో ఖర్చు నామమాత్రమే,. అందుకే దీని ఖర్చు లేని వైద్య విధానంగాను పిలవవచ్చు.

తాగే నీటి అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

ప్రస్తుతం మనకు ఉన్న నీటి సరఫరా వ్యవస్థల కారణంగా నీటిలో ప్లాస్టిక్ నానో పార్టికల్స్ చేరుతున్నాయి. వీటిని వేరు చేసే నీటిని శుభ్రాంగా మార్చే శక్తికి రాగి ఉంటుంది. మన పూర్వికులు రాగి బిందెల్లో నీరు తాగేవారు. రాగి పాత్రలో వంటలు చేసుకునేవారు . అదే వారి ఆరోగ్య రహస్యం కూడా. ఇప్పుడు మనం ఈ విధానాన్ని పాటించడం చాలా సులభం. ఒక రాగి రేకును మట్టి కుండలో లేదా బిందలో రాత్రి పెడితే... పొద్దటి నీళ్లు శుభ్రమవుతాయి. తాగడానికి , వంటకి, కాషాయ తయారీకి ఆ నీటినే వాడాలి. దీనికి తోడు ఒక ఎండిన మునగ విధానం నీళ్లల్లో వేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి.

ఇటీవల కాలంలో చైనా వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. దీనికి కారణం ఏంటంటారు ? మీరిచ్చే ఆరోగ్య సూత్రాలేంటి?

గుండె పోటుకి చాలా మంది పని ఒత్తిడి కావడం కారణం అంటారు. నేను మాత్రం మనం తీసుకుంటున్న ఆహారమే కారణమని చెబుతాను. కోలాస్త్రాలు అధికంగా ఉన్న ఆహరం తీసుకోవడంతోనే ముప్పు వస్తుంది. అలాగే రాత్రి విధులు చేయడం కూడా మంచిది కాదు. రాత్రిళ్ళు మేలుకోవడం వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. గుండె సమస్యలు వస్తాయి. ఇక గుండె సమస్యలు ఉన్నవారికి రక్తనాళ్ళల్లో పూడిక ఉన్న వారికీ అరికెలు చాలా మంచిది. సమాలు, ఊదాలు, కొర్రలు, అండు కొర్రలు, ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయి. వీటి తో పాటు ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయాలి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు వ్యయం కూడా చాలా ముఖ్యమన్నది. అందరు గుర్తుకుంచుకోవాలి.

విద్యార్థులకు చదువు, ఐటీ ఉద్యోగులపై పని ఒత్తిడి సరైన వ్యాయామం లేకపోవడంవల్ల చిన్న వయసులోనే రక్తపోటుకు బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.

దీని వయసు నుంచే బీపీ మందులు వాడుతున్న వారి సంక్య ఇటీవలి కాలంలో పెరుగుతూవున్న మాట వాస్తవం. దీనికి పరిష్కారం... ముఖ్యంగా పిల్లలకు పాలు, టీ, కాఫీ లు తాగించడం నిలిపివేయాలి. పాలకు బదులు నువ్వులు, కొబ్బరి, రాగి, సజ్జ పాలు ఇవ్వండి. 100 గ్రాముల నువ్వులను అర లీటరు నీటిలో రాత్రి నానబెట్టాలి . పొద్దున్న రుబ్బి పిండితే పాలు వస్తాయి. వీటిని అప్పుడు కావాలంటే అప్పుడు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఇక ..., పసుపు శొంఠి కాషాయం పిల్లలను సూక్ష్మ గ్రాహిగా తాయారు చేస్తుంది. అండు కొర్రలు, కొర్రలు అరికెలు,పిల్లల మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. కాల్షియం కోసం వారానికి ఒకరా నువ్వుల లడ్డు ఇవ్వాలి. ఇది పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. నువ్వుల వల్ల మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది. చాలా మందికి బుద్ధిమాంద్యం గల పిల్లలకి మేము ఈ ఆహరం అందించి ఫలితాలను విశ్లేషించం. వారిలో చాలా మంది పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో ఉతిర్నిలయ్యారు కూడా.

అధిక రక్త పోటు సమస్యతో బాధపడేవారికి అండు కొర్రలు చాలా మంచిది. ఇవి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. వీటితో పాటు మిగిలిన సిరిధాన్యాలను కూడా తీసుకోవచ్చు. బీపీ నియంత్రణకు సిరిధాన్యాల ఆహారంతో పాటు ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి. ప్రతి రోజు ఉదయం కనీసం 60 నిముషాలు నడవాలి. శక్తి మేరకు వ్యాయామం చేయాలి.

జీర్ణ సంబంధిత సమస్యలు ఇటీవల కాలంలో పెరగడానికి కారణం ఏంటి?

ఇది నిజం, ఇటీవల 20 ,25 ఏళ్ళల్లోనే జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం బియ్యం, గోధుమలు, తినడమే. బియ్యం గోధుమల్లో పీచుపదార్థం లేదు. అలాగే గోధుమల్లో ఉన్న గ్లూటెన్ అనే ప్రోటీన్ వాళ్ళ జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. దానికి టాబిలెట్లు సిరప్ లు పరిష్కారం కాదు ఆహారంలో మార్పుతోనే సమస్య దూరం అవుతుంది. ఇందుకు సిరిధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి.

చిరుతో సిరి వస్తుందని మీరు చిరుధాన్యాలకు సిరిధాన్యాలుగా నామకరణం చేసారు. అయితే చాల మంది రైతులు ఇంకా ఈ చిరుధాన్యాలను సాగు చేస్తే గిట్టుబాటు కాదనే భావనలో ఉన్నారు కదా?

అవును ఇది నిజమే. ఈ ధాన్యాలు, వాటితో కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలిసి.. ఎక్కువ వినియోగమయేలా చేస్తేనే ఈ పంటలకు విలువ పెరుగుతుంది. వీటిని పండించే రైతులకు గిట్టుబాటై సిరిధాన్యాలు అనే పేరు సార్ధకమవుతుంది. పట్టణాలు, నగరాలలో ఈ చిరుధాన్యాలు ఎక్కువగా వినియోగం అయితే గ్రామీణ ప్రజలు కూడా వీటివైపు మళ్లుతారు. అందరికి కావాల్సింది ఆరోగ్యమే. వీటితో అది లభిస్తుందని నమ్మకం ప్రజల్లో కలిగేలా చేయాలి.

రైతునేస్తం ఫెడరేషన్ కూడా ఇదే చేస్తుంది సిరిధాన్యాలతో ఆరోగ్యం, సేంద్రియ ఆహరం పై వివిధ ప్రాంతాలలో ఆవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది. ఈ అంశంలో మున్ముందు రాష్ట్రవాప్తంగా సదస్సులు నిర్వహించేందుకు సన్నందం అవుతుంది. ఈ కార్యక్రమాలలో మీ సహాయం కూడా కావాలి.

తప్పకుండా నా సహాయం ఎప్పుడు ఉంటుంది. ఇక.. మీరు రైతునేస్తం అని పేరు పెట్టడం చాల సబబుగా ఉంది. ఇలా రైతులు పండించే పంటలకు ముందుగా నగరాలలో విలువ కల్పించాలి. అదే నిజమైన రైతు నేస్తం చేసే పని. మీరు అది చేస్తున్నారు ఇక.. మిగితా ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాల ధర కాస్త ఎక్కువ ఉండటం వల్ల ఇది శ్రీమంతుల ఆహరం అని కొందరు అంటున్నారు. అందులో వాస్తవం లేదు. ఎందుకంటే... కొర్రలు కిలో సుమారు రూ. 100  గా ఉంది. కానీ ఆ కిలో కొర్రలతో వండిన అన్నం తో పది మంది భోజనం చేయొచ్చు.

డిస్క్ సమస్యలతో బాధపడే వారు L-4, L-5 సమస్యలకు ఏ విధమైన చికిత్స తీసుకోవాలి ?

నడుము దగ్గర కల్మషాలు పేరుకొని, నరం ఒత్తిడివల్ల ఇబంధులు పడేవారు సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాలలో నయమవుతుంది. ప్రమాదవశాత్తు L-4, L-5 దెబ తింటే సిరిధాన్యాలతో కాస్త ఉపశమనం లభిస్తుంది కానీ పూర్తిగా నయం చేయడం కష్టం. కర్ణాటకలో ఒకే ప్రమాదంలో ఇద్దరు పిల్లలు గాయపడి కోమాలోకి వెళ్లారు మూడు వరాల తర్వాత ఒక అబ్బాయి కోలుకున్నాడు మరో మూడువారాలకు మాములుగా మారిపోయాడు. ఇంకో అబ్బాయి మాత్రం కోమాలోనే ఉన్నాడు. వారికీ చికిస్స చేసిన డాక్టర్ ఈ విషయాన్ని గమనించి వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు. గత రెండేళ్లుగా మా అబ్బాయి సిరిధాన్యాలనే బోంచేస్తున్నాడని వారు చెప్పారు. ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా ఐదు సిరిధాన్యాలను రెండ్రోజులకొసరి మర్చి తీసుకోవాలి. నరాల బలహీనతకు కొర్రలు, అండుకొర్రలను తీసుకోవాలి. రక్తానికి సంబంధించిన సమస్యలకు అరికెల, సమాలు, జననాంగ సమస్యలకు సమాలు, అరికెల తీసుకోవాలి.

మేటర్ న్యూరాన్ సమస్య పరిష్కారానికి సిరిధాన్యాలు ఎలా పనిచేస్తాయి?

మేటర్ న్యూరాన్ చాల తీవ్రమైన ఆనారోగ్య సమస్య. అయినా కుసుమాల నూనె, కొబారినూనె ఒక్కోవరం మర్చి మర్చి ఉదయం పరకడుపున రెండుమూడు చెంచాలు తాగాలి. కొర్రలు, అండుకొర్రలు వరం లో రెండు రోజులు కొర్రలు రెండు రోజులు అండుకొర్రలు మిగిలిన మూడు రోజులు అరికెల, సమాలు, ఉధాలు తినాలి. నరాల సమస్యకు పసుపు, బిల్వపత్రం, తమలపాకు కాషాయాలు చాల మంచిది. వరం వరం మార్చుతూ 2 -3 నెలలు ఈ కాషాయాలు తాగాలి. మేటర్ న్యూరాన్ సమస్య వాలా జరిగిన నష్టాన్ని నివారించడానికి 6 -7 ఏళ్ళు సిరిధాన్యాలు తీసుకోవాలి.

కిడ్ని సంబంధిత వ్యాధులు నివారణ, నియంత్రణ ఎలా ?

అరికెల, సమాలతో మూత్రపిండాల సమస్యలు నివారించవచ్చు. క్రియాటిన్ 7 ఉండి... డయాలిసిస్ కు వెళ్లే పరిస్థితి ఉన్నపటికీ అరికెల, సామల గంజి ఆరువారాల తిగితే చాల వేగంగా కోలుకుంటారు. బ్రహ్మకమలం జాతికి చెందిన బ్రమోపిలం కిన్నట అనే ఆకు, కొత్తిమీర, పునరావా కాషాయాలు సేవించాలి. ఈ పదార్ధాలు పాటించిన వందలాదిమందికి క్రియాటిన్ ఒకటికి చేరి ఎంతో సంతోషంగా ఉన్నారు.

మీరు కాషాయలో తాటి బెల్లం వేసుకొని తీసుకోమంటున్నారు. తాటి బెల్లం ఎందుకు మంచిది ?

తాటి బెల్లంలో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది. హెచ్ బి ఏ -1 సి ముడునెలల్లో 8 కి తగ్గిపోతుంది. తాటి కలకండతోపాటు ఈత బెల్లంకుండ మంచిది.

మానసిక ఇబంధులు పరిష్కారానికి ఏ సిరిధాన్యాలు, కాషాయాలు తీసుకోవాలి?

మైండ్ డిస్టర్బ్ గా ఉంటే చీకట్లో నిద్రపోవాలి. రాత్రిపూట మేల్కొని ఉండటం మంచిది కాదు. రాత్రి పనిచేస్తే జీవ సమతుల్యత దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. నిద్రలోనే కాలేయం, మూత్రపిండాలు శుద్ధి అవుతాయి. పగలు నిద్రపోవద్దు. అరికెల పొట్టుతో చేసిన కషాయాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. లెమన్ గ్రాస్ కషాయంతో ఆలోచనలు అదుపులో ఉంటాయి. కాన్సర్ ను కూడా దూరం చేస్తుంది వందగ్రాముల నువ్వులతో 5 లీటర్ల పాలు తయారుచేసుకొని రోజు సాయంత్రం తాగాలి.

గర్భిణీలు,బాలింతలు సిరిధాన్యాలు తినవచ్చా?

గర్భిణీలు, బాలింతలు సిరిధాన్యాలు తినవచ్చు. సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుంటే గర్భంలో శిశువు బలంగా తయారవుతుంది. 3 -6 నెలల గర్భిణీలు కొర్రలు, అండుకొర్రలు ఎక్కువగా తినాలి. 6 -9 నెలల గర్భిణీలు అరికెల, సామలు బాగా తినాలి. బాలింతలు ఉధాలు, సజ్జలు, మునగాపులు , మునగాకు బాగా తింటే పాలుబాగా వస్తాయి.

పిల్లలకు వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ ఎలా ?

పాలుతాగడంవల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. డైయిలీ పాలకు బదులు కొబ్బరి పాలతో పాటు నువ్వులు, రాగులు, సజ్జల పాలు తాగితే మంచిది.

సంధివాతం ఎందుకు వస్తుంది. నివారణ చర్యలేంటి ?

కీళ్ల మధ్య ప్రాంతం లో గ్లూకోజ్ ఎక్కువగా చేరడం వల్ల సంధి వాత సమస్యలు వస్తున్నాయి. గ్లూకోజ్ విడుదలను నియంత్రించే ఆహారంతో శరీరాన్ని ఎంతో మేలు జరుగుతుంది. సిరిదాయాలలో ఈ గుణం అధికంగా ఉంది. సంధివాతం సమస్యను నివారించేందుకు సామేలు, అండుకొర్రలను ఆహారంగా తీసుకోవాలి.

మతిమరుపు సమస్యకు పరిష్కారం ఏమిటి ?

పారిన్సన్, మతిమరుపు సమస్యకు పసుపు, అల్లం, నాగదలి కాషాయం తాగాలి. కొర్రలు అండుకొర్రలు, అరికెల తినాలి. కొబ్బరినూనె, వేరుశనగ నూనె, కుసుమ నూనె వారంవారం మర్చిమర్చి తాగాలి.

మైగ్రేన్ సమస్య నివారణ చర్చలు ఏమిటి ?

చర్మ వ్యాధుల, హర్నియా, వెరీకోస్ వెన్స్ సమస్యల నివారణ మార్గాలు ఏమిటి?

చర్మ వ్యాధుల నివారణకు కలబంద, తులసి లెమన్ గ్రస్స్, గరిక కాషాయాలు తాగితే మంచిది. హెర్నియా చాల తీవ్రమైన సమస్య. శస్త్రచికిత్సతో పాటు సిరిధాన్యాలను ఆహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. వెరికోస్ వెన్స్ కి టమాటా, దొండకాయ జ్యూస్ వారం వారం మర్చి మర్చి తీసుకోవాలి. దొండకాయ ఆకు, పారిజాతం ఆకు కాషాయం సేవించాలి.

ఫైబ్రిడ్, సైనస్, రక్తహీనత సమస్యలకు పరిష్కారం ఏమిటి ?

జవాబు: ఫైబ్రిడ్ సమస్య ఉన్నవారు సామలు, అరికెలతోపాటు తమలపాకు, మునగాకు, చింతాకు, గోంగూర కాషాయాలు సేవించాలి. సైనెస్ కి కాఫీ, టీలు మానేయాలి, కొబారిపాలు, కొర్రలు, అండుకొర్రలు చాల మంచిది. శొంటి, పసుపు కాషాయాలు సేవించాలి. ఈఎస్ర్ఆర్ కౌంట్స్ ఎక్కువ,ప్లేటెట్స్ తక్కువ, హిమోగ్లోబిన్ వంటి సామస్యలకు క్యారెట్, బీట్ రూట్ ఉసిరికాయ జ్యూస్ తాగాలి, కొర్రలు అరికెల తినాలి. ప్లేటెట్స్  పెంచుకునేందుకు పారిజాతం, బొప్పాయి ఆకుల కాషాయం తాగాలి.

చిరుధాన్యాల ప్రాసెసింగ్ - విలువ జోడించడం

చిరుధాన్యాల: సజ్జా, కుర్ర, రాగి, అరికాలు, సామల, వరిగాలు, ఊడలు విటనంటికి అదునపు విలువ జోడించడం.

చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలు

అదిక పీచు, మధుమెహవ్యధిగ్రహస్తులకు మంచి ఆహారం,పలు ప్రయోజనాలు కలిగించ ఆహారం, జీవన విధాన రోగాలకు మంచి ఆహారం.

తక్కువ వినియోగానికి కారణాలు

1)మతికారుకం, రంగు, ఆకారం  2)ప్రాసెసింగ్ కష్టం 3)బీదవారి ఆహారం ఇంట్లో 4) ప్రిస్టేజ్ తక్కువ 5)మార్కెట్ ఉపయోగానికి సిదంగా ఉన్న లేక సులభంగా వందకోన ఆహార పదార్దాలు లభించకపోవడం.

చిరుధాన్యా వినియోగం - మారుతున్న పరిస్థితి

  • పెరిగుతున్న జాతీయ జనాభా
  • ప్రజలలో ఆరోగ్యం పట ఆస్తకి, అవగాహణ పెరగడం
  • ఉపొంగుతున్న వినియోగం
  • చలనం లేని ఉఅథిపతి
  • ఆదికి ధరలు
  • దిగుమతి అవకాశం
  • విలువ చేకూరేచ్ఛ సరపరా గొలుసు
  • అద్బుత ఆహార ఉత్తపాటలను చిరాధనలు నుండి తయారు చేయవొచ్చు.

విలువ చేకూరేచ్ఛ సరపరా గొలుసులో ఉండేవి

  • విత్తన సరిపరదరా - నాణాత్య
  • గింజల ఉతిపతిధవరాదు
  • పంటకోటే
  • నిలు
  • హ్యాండ్లింగ్, రవాణా
  • మార్కెటింగ్
  • పైలట్ సాయిలోఅనుకూలమైన మార్పులతో రాసే వీలింగ్ యంతలలో చిరుధాన్యం పాట్ట తీయడం
  • సెట్పాయగలపిల్లర్లతో పాట్ట తీయాలి
  • సమాంతర ఏమరికొని యువరైడింగులో పాట్ట  తీసిన పదార్థం నుండి తవుడు తొలిగించాలి.
  • పాట్ట, తవుడు రొండు కలిసి చిరుధాన్యంలో 26 % ఉంటాయి.

పీకింగ్

  • ఈ ప్రక్రియలో గింజలకు నీటిలో నానబెట్టి, ఉడికించి గింజలను బాలాంగునొక్కలి.
  • గింజలకు వాటికి సామానైనా మార్కులతో నానబెట్టి, ఉడకబెట్టి లేదా వాయించి పిండిపదార్దాన్ని జిగురుగా మార్చి 18 %  తుమ ఉండేలా ఆరబెట్టి, కోడిఫెన్ చేసి, పాట్ట తొలిగించి, ఎడిజర్నేర్  ద్వారా పంపి ఫోరాల/ ప్యాచ్లు తాయారు చెయాలి.
  • మందమైన పచ్చలు/పొరలను నూనెలో వాయించి లేదా పెనం పై కాలిచ్చి దీనిని ఉడకబెట్టి, సేజినింగ్ చేసి ఉపటంగా ఉపోయోగించవోచు.
  • విలువ జాగించడానికి వీటిని కావలిసిన పదార్దాలు పట్టు.
  • నీటిలో నానబెట్టడం వలన జారినాశక్తి  నమదాంప్తుంది కనుక అంశాన్ని పరిశమా శాడిన దబయటికి ఆహార పదార్దాలను తాయారు చేయడానికి అవకాశంగ తీసుకోవొచ్చు.

పైమరి ప్రాసెసింగ్

  • పైపాట్ట తొలిగించే టెక్నాలజీ అందుబాటులో ఉంది.
  • పైపాట్ట తొలిగించే యంత్రం తాయారు చేయడం సాధ్యం.
  • మొత్తం గింజలు పిండి
  • పొట్ట తీసిన గింజలు పిండి
  • మెతక రవ

సవిలిన్

సహజంగా ప్రాసెస్ చేసిన పదార్దాలు

  • పులిసిన పిండి, రావు
  • వలకటిన గింజలు రావు, పిండి
  • ఆటోక్లీన్ చేసిన రావు, పిండి

అనేక చిరుధాన్యాలు పిండి విశమం

మరాడించడం

  • బియ్యం మరిదించి యంతలతో పాట్టు తీయవోచు.
  • సేంట్ పొగల్లు పిల్లేర్లులో ఊక తొలిగించేవొచ్చు.
  • ఊక తొలిగించిన పదార్దాలను హోరిజోంటల్ ఏమరికొనల్ తావోడు తొలిగించవోచ్చు.
  • 19.png
  • 18.png

పేలాలు, విలువ జాడించిన పేలాలు ఉత్సవతలు

  • గింజలను 16 % తేమ శాతం వచ్చిన తర్వతా 230  డిగ్రీ సెంటిగ్రేట్ వద్ద నీవిషంలో కొంచొంసపు బాయల పరిచాలి.
  • పేలాలు తయారీకి ప్రతకాయ రకాలు కావాలి.

కొని రాష్ట్రలలో జేనా, చిరుధాన్యాలు పేలాను మార్కెట్ చైస్తున్నారు. మొత్తం గింజలు, పేలాలు గింజలు.

చిరుధాన్యాలతో తయారు చేసిన సంప్రదాయ చిరిథిండా

పేలాలు గింజలు, లడ్డు,చూడవా, పాయసం, మురుకులు, పునుగులు, పపూచక్రాలు, తీపి పాల తలికలు

ఎక్సట్రాజన్ ప్రక్రియ

వివిధ గింజలు పిండీలు

బెంగింగ్

కండిషనింగ్

ఎక్సట్రాజన్ కుకింగ్

ఎక్సట్రాడట

ఆరబెట్టడం

ఉడకబెట్టడం

అధిక డటం గల పాలదిన్ సంచులలో షాక్ చేయడం.

 

జొన్న,సాజ,రాగి,సామల,అరికెల,వరిగా,ఉండలు చాలా ఉండ ఆహారధాన్యాలు. వీటిని తందాన్యాలు అంటాం. ఇవి మన తాతముత్తాతలు అంటే పాత తరాలవారు వీటినే ఆహారంగా తీసుకొని ఆరోగ్యాంగా జీవించారు.

చిన్నతరహా పరిశిమగా చిన్నదాన్కలు ప్రాసెసింగ్

ఇటీవల కాలంలో ప్రజలతో అర్యోగం పట్ల శాడ్రా పరిగటం వలన నాణ్యమైన ఆహార పడరాదలను తృణధాన్యాలు పట్ల ఆసక్త్తి పెరిగుతుంది. కానీ అని రకాల తృణధాన్యాలు నేరుగా ఆహారంగా తాయారు చేయటం కదరాదు. అంతేకాకుండా పాటుకాలపు ఆహారధాన్యాలను నటితరం  వారు తినలేరు కుదా. అందువలన తృణధాన్యాలను ప్రాసెస్ చస అధిక ఆహారం పదార్దాలు తయారీకి అనుకూలంగా మరిస్త వినియోగం గ్రానీయంగా పెరిగుతుంది. ఈ ఆలోచనలతో తృణధాన్యాలపై పట్టాను తొలిగించి యంతలు, పిండి చేసి యంతలు, అటకాలు, పేలాలు తాయారు చస పరికరాలు అభివృద్ధి ఛైశారు. అంతేకాకుండా ప్రాసెస్ చేయబడిన తృణధాన్యాలలో లేదా పిండి లో అనేక ఆహార పదార్దాలు తాయారు ఛైస పడతలను కూడా రూపాన్దించడం జరిగింది.

జొన్న అన్నం,పేలాలు, పునుగాలు, జొన్న రావుతో ఇడ్లి,ఉప్మా,కిచిడి,సంగీటి,బిర్యాని,పాయసం,జొన్న రాతలు, దోశాలు,నూడిల్స్, లడ్లు, పక్కదోలి, వడియాలు లాంటి అనేక రకాల జొన్న అదితర ఆహారం బగ్గలు, వద్ద, మురుకులు తయారీవిదనం, సామల కిచిడి, పాయసం, ఇడ్లి, రాగి రాతలు, తాయారు చస అనేక అదునుగా యూథేయూథలు తయారీ పడతలను రూపొందించడం జరిగింది. అడవిధంగా తయారీ కూడా జరుగుతుంది. కానీ ఈ ఉతుఆటలనీతిని అన్ని తృణధాన్యాలు ప్రాసెసింగ్ పరిశర్మలో తాయారున పాట్లు తొలిగించన తృణధాన్యాలు వాటి పిండి నుండి తాయారు చైస్తారు. అందువలన తృణధాన్యాలుపై పట్టు తొలిగించి, పిండి తాయారు ఛైస పరిశమలు పరిమబంచిడం చక్కటి మార్గం.

మార్కెటింగ్ విధానం

పోట్టు తీసిన తృణధాన్యాలను 25   కిలోలు పరిమాణంలో గోన సొచ్చినాలతో షాక్ ఛైశారు. పిండిగ  చైసన తృణధాన్యాలను నేరుగా వినియోగదారులకు అమ్మకాలు చెయాలి ఉంటుంది. పరిశర్మలలో మాది పదార్థంగా వద్ద వారికీ, మార్కెటింగ్ వక్తాలు ద్వారా నేరుగా ఆయా పరిషమ్యాలకు అమ్ముకోవాలి ఉంటుంది.

బుచ్చితో 'సిరి' బియ్యం

సిరిదాన్యాల నుంచి బియ్యం తయారీలో సులబ్ మార్గం 'బుచ్చి పద్ధతి'. సిరిదాన్యాలను మరపాటడానికి యంతలు అవసరం లేదు. మిక్సీ ఉంటా చాలు. ఒక మనిషి రోజుకు 20 కిలోలు వరకు సిరిదాన్యాల నుంచి బియ్యం తాయారు చేసుకోవొచ్చు. మిక్సీ వాగాని తగంచాలి.

చిరు ధాన్యాలు ఆహారం అరోగోయ శ్రీది తిరిగి వెతుకుతున తరణంలో చిరుధాన్యాలను పప్పుధాన్యాలు కలిపి విషమ సాగు చస రైతులు సంఖ్య తెలుగునాట అంతుకతకు పెరుగుతుంది. అయితే శ్రుడి యంతలు ధరలు అంబాబాటలో లాకా పిండిచిన రైతులు నానా ఇబందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కారిదిన యంతుల పని లేకుండానా, కేవలం మిక్సీతోనా ఇంటిపంటను మహిళలు శ్రుడి చేసుకోగల్గిన శలమిన్ పద్ధతి ఇపడు అందుబాటులోకి వచ్చింది.

జొన్నలు, రాగి, సజ్జలు, ఈ మూడు రకాల చిరుధాన్యాలని కంకుల నుండి రాలగుట సమకూర్చున్నా చాలు. వాడకానికి సిద్ధమవుతాయి. గింగులపైనా పట్లు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రాసెసింగ్ సమస్య లేదు. అయితే కరాలు, అందుకోర్లు, సామల, ఉండలు, ఆరికలు వొంటి చిరుధాన్యాల సంగతి కొంచెం బిన్నంగా ఉంటుంది. వీటి ధాన్యం నారిషీద్ చేసిన అనంతరం బియ్యం పొందాలంటే ప్రాసెసింగ్ ఛాయాలిసి ఉంటుంది. ధాన్యం పైన పాటను తోలిగిస్త తినడానికి విలువైన చిరుధాన్యాలు బియ్యం సిద్ధమవుతాయి. సంప్రదాయంకంగా ఈ ధాన్యాన్ని తిరగాలి లో ఇసిరి, తర్వత రోబో దోచుకొని, చారిగా బియ్యాన్ని సిదాం చేసుకోవటం ఆనవాయితై. అయితే ఇది అధిక శ్రమ, సమాయంతో కూడిన పని. అందువలన ఆరోగ్యదాన్య సిరిదాన్యాలు కాలుకామంతో కొనుమరుతాయి.

రైతుకు ఏడాది పొడువునా ఆదాయం

సిరిదాన్యాలను సాగు ఛైస చిన్న. సన్నకారు రైతులు రూ. లక్షలు వంచించి యంతలను ఏరుపాటు చేసుకొని మడి సిరిదాన్యాలను శృది ఛైసుకోలేరు. గంపాతంగా వ్యాపారాలకు తక్కువ దొరక ఆమ్మసకుంటారు. అయితే, మిక్సీలోన ఇంటిపట్టున అవసరం మేరకు రోజుకు 20 కిలోలు చప్పున సిరిదాన్యాలు బియ్యం తయారుచేసుకోగలిగా ఈ సదుపాయం వల్ల. అవసరమైనపుడు, ఇతర వవసాయ పనులు లేనపుడు ఈ పని ఛైసుకొంటారు. శుద్ధమైన బియ్యాన్ని తాము తనటంలో పాటు గ్రామసరులుకి, సాధనకి మార్కెటింగ్లోను ఏడాది అమ్ముకొని మంచి నాకర్ధమయం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఏకువ ఆకారంలో పండించ రైతలున్నా బుచ్చి పద్ధతిలో చిరుధాన్యాలను శ్రుడి చేయడం ద్వారా తన గ్రామం లోని మహిళలకు నీడపట్టున పని కలిపించాడానికి కూడా ఇది నేసంధామంగా ఉపకరిస్తుంది.

మిక్సీతో సిరిదాన్యాల బియ్యం తయారీ పద్ధతి

  • పిల్లలు, మతిగదులు లేకుండా శుభం చేసిన మడి సిరిదాన్యాలను సేడం చేసికొని.. 5 - 6 గంటల పాటు నానబెట్టాలి.
  • నానిన మడి సిరిదాన్యాలని తీసి గుచ్చి మీద అందుబాటలి. 1-2 రోజలు ధాన్యంలో తేమ పెరిగే పోయ్

    వరకు ఏన్దబటాలి. సరిగా ఏనడికపోతే భోజు వొస్తుంది. బాగా ఎండిన ధాన్యం 2-3 ఏశియిన నిల్వ ఉంటుంది. అవసరం అయినపుడు బియ్యం చేసుకొని తినవోచు.
  • మిక్సీ జార్ ఆతలు మదాంతలో వరకు మడి సిరిదాన్యాలని పోసి మాత పెట్టాలి. నిండుగా పోయకూడదు.
  • మిక్సీ స్విచ్ జీరోలో ఉంటుంది. దీన్ని 1 ఉన్న వైపు తిప్పకొడదు. కొంచం వెనుకకి తీపి కోడి స్కీంలో వొదైవలిసి. ఎలా సుమారు 50 నోర్లు అనాలి. తర్వత జీరో మాత తీసి ధాన్యాన్ని చరగాలి. కొంతమేరకు పాటు పోతుంది. మాలి జీరోలో పోసి మలి 30 సార్లు అదమాదిరిగా చేసి చరగాలి.
  • తర్వత జలదా పెట్టాలి. ఆపటకి పాటు ఉందని ధాన్యం పైకి తలుతంది. ఆ ధాన్యాన్ని తీసి మళ్లీ మిక్సీ జార్లో పోయాలి.
  • ఇలా.. ఇంట్లో అయితే ఒక మిక్సీతో చిరుధాన్యం బియ్యం తాయారు చైసుకోవచ్చు. వాణిజాన్ని సరిశలో ఛాయాలిఅనుకొన వారు 10 మిక్సీలలో మహిళా కూలీలు ద్వారా శ్రుడి చేయించి. ఏడాది తిరిగకముందా పాటుపడిని తిరిగి రాబట్టుకోవచ్చు.
  • సాధారణంగా 3 రకాల యంతలను సిరిదాన్యాలు శ్రుడికి వాడుతారు. ఎందులో 20% వరకు నకలు వస్తాయి. మిక్సీ పదార్థంలో 2-3% కాన ఏకువ నూక రాదు. నూకని కూడా ఉకుమ, పొంగలి, జోవ తయారీకి వాడకోవచ్చు.

సాగుదాం.. చిరుధాన్యాల దిశగా..

మంచి ఆహారపు అలవాటే మనిషి ఆరోగ్య రహాసం.. అనో పోషక విలువల కలిగిన చిరుధాన్యాలని ప్రజలు మర్చిపోయారు. పరివాసినంగా మనవలు అనో ఆరోగ్య సమ్యసలతో సతమతమైథునారు. ఏకువ కలం బతకడం కాన ఏకువ ఆరోగ్యంతో బతకడమంటా అవ్సరంని ఇప్పడిప్పుడే అందరికి అవగాహనా కలుగుతుంది. మంచి ఆహారం, అంతకుమించి ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం చాలా కష్టమైపోతుంది. సమాజానికి ఆరోగ్యం రైతులకు ఆర్థిక చిరుధాన్యాల పాత గర్ణిఅయింది. జనానికి ఆరోగ్య పెరిగిన కారణంగా అందరి ద్రుష్టి ఇపుడు చిరుధాన్యాల వైపు మళ్లింది. ప్రభుతవ విధానాల కూడా ఈ దిశలో అమలుఅయితు రైతాంగం 60 అలనాటి వవసతియా పడతలను తిరిగి ఆచరిస్తారు. ప్రజలకు విషాహారం తినవలసిన అగత్యం తప్పుతుంది.

మానవుడు పండించిన మొదటి పంటలో చిరుధాన్యాలు ప్రధానమైనవి. వీటిని తక్కువ నీటితొ, రసాయన ఎరవాలు, పరుగు మందలు అవసరం లేకుండా సహజంగా పండించవచ్చు.

వరి, గోధుములుగా చిరుధాన్యాలు గడ్డిజాతికి చందిన గింజలు. ఇవి ఆకారంలో వరి, గోధుమ గింజలకంతా చిన్నగా, గండంగా ఉంటాయి.

భారతదశంలోని 1414.0 మిలియన్ హీక్టర్ సాగు విస్తారంలో 177 జిల్లాలకు పైగా విస్తరించిన 85 .0 మిలియన్ హీక్టర్ వరాదర్వ ప్రాంతమా. ఇది దశంలోని మొత్తం సాగు విస్తర్ణములో సుమారు 60% ఆక్రిమిస్తుంది. దేశంలోని మొత్తం ఆహారధాన్యాల ఉప్త్పత్తిలో 44% వర్షధాన్య వ్వవసాయం నుండే లభిస్తుంది. 75% ఆహారాలు, 90% పైగా జొన్న, చిరుధాన్యాలు, వేరుశనగ వర్షంలాని, సగం వర్షమాన ప్రాంతంలో నుండే ఉత్పత్తి అవుతున్నాయి. అర్ధశతాబమ్ అశ్రుడి తర్వత కూడా, వర్షదర్వ ప్రాంతాల్లో సుమారు 50% మొత్తం గ్రామీణ రైతులకు జీవినదరం సోలిస్తి, దేశంలోని 60% పశవులను పోపిస్తున్నాయి.

అనకవైల సంవత్సరాల నుండి చిరుధాన్యా కాంతారాలు జొన్న, సజ్జ, కోరు, సామల,అరికాలు,ఉండాలతో పాటు అపరాలు, నూనెగింజలు ఉత్పత్తి చైస్తున్నాయి. అందువలన, అవి భారతదేశమానికి అవసరమివ్వు ఆహార, సాగు భద్రత కవసరమైన అసాధారణ ఆహార వాసనఉథాతి చైస్తున్నాయి.

చిరుధాన్యాల ఉత్పత్తికి  అతికోడి నీరు అవసరం. ప్రస్తుతం పాలసీ సాగు నీటితొ పండించ హానిజ సరుకుల పంటలతో పోలీస్ చిరుధాన్యా పంటలకు సాగు నేటివరదాల అవసరం లేదు. చెరుకు, అరటి వంటి పంటలు సాగుకుఅవసరమైన వర్షాప్రాంతంలో 25% పంటలకు సాగుకి అవసరం. ఆవిదంగా వాటి సాగుకి, రాష్ట్ర ప్రభృతవాలని సాగు నీరు, కొరకు డివైడ్ ఛాయాలిసిన అవసరం ఉండదు.

చిరుధాన్యా పంటలకు వివిధ పర్యావరణ పరిస్థితులలో 15 సం.మీ. లోతుకి తక్కువగా ఉన్న భూమిలలో సాగు చెయవచ్చు. వీటి సాగుకి సారవంతమైన భుమిలువసరం లేదా. అందుకే విస్త్రాంగ ఉన్న మట్టి భూమిలలో వీటి సాగు ఒక వరం. వీటిని సంవత్సరం పొడువునా సాగు చెయవచ్చు.

చిరుధాన్యాల ప్రాముఖ్యత: జాతియా సలహా మండలి ఇటీవలి కాలంలో చిరుధాన్యాలను ప్రజా పంపణీ వాస్తి ద్వారా సరఫరా ఛాయలసీ విధానపర నిర్ణయం తీసుకోండి. దీనికి అనేక కర్ణాలున్నాయి. చిరుధాన్యాలు అధిక పోషిక విలువలు కలిగినవి కాక, ఆహార బ్యారతి చట్టాన్ని అమలు చేయడం వాలా సంప్రీబించబడిన కాశిని కూడా భర్తీ చైయగలవు. ఆహారం హక్కు చేతం కింద అమలుపర్చి దేశవ్యాప్తింగా పిజ్జా పంపణీ వవస్తి ద్వారా సంప్రీబించబడిన కాశిని పరిగా భర్తీ చేయడానికి వరి, గోదాములు ప్రస్తుతావా నిల్వులు సరిపోవు. అనేక కారణాలు వల్ల చిరుధాన్యాలను మంచి నిర్యాణం. జొన్న, రాగి,సజ్జ,మొక్కజొన్న,ఇతర త్రణధాన్యాలు గింగు నాణ్యతలో వరి, గోధుమలని సరితగలేకపోవొచ్చు కానీ పోషిక విలువలు పరంగా చోస్తా వీటిలో వరి, గోధుమలు కంటే పోషిక విలువలుఅధికా. నిజానికి చిరుధాన్యాలు ప్రస్తుతం "నేటి సీరియల్స్"గా అబిరుదిరాస్తునారు. అనేక చిరుధాన్యాలలో పోర్టినాలు గోదాములో సామానైనప్పటికీ, విటమిన్, ప్రతితకంగా వీటిమన్ బి, ఐరన్, భాస్వరం, ఇతర ముఖ్య సూక్మపోషకణాలు చిరుధాన్యాలలోన అధికంగా ఉంటాయి. అంతేగాక వరి, గోదుమలకు ఇవి గ్రోటిని లని ప్రతిమాన్యాలు. అందువలన ఇవి అమ్ముగాణం కంటే క్రోనుగ్రాణం కలిగి ఉంటాయి. అందువలన  చిరుధాన్యాలని దేశంలో అనేక ప్రాంతాలలో ప్రజలు, ప్రతియేకంగా గ్రామీణ ప్రజలు ఆహారంగా వినియోగిస్తారు. దృదుష్టకరమైన విషియామమేత ప్రభవతం, గోదాములు వరి పంటలకు సుబీసీడీకంగా ఇస్తుండడం వలన చిరుధాన్యాలు ఆహార గొలుసు నుండి క్రమంగా కొనుమరుగులైటున్నాయి. ప్రభుత్వాలు పట్టిచుకోకపోయినప్పడికి, సుబ్సీడ్లు లేకపోయినపడికి చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు సాగు విస్తరణం తాగుతునపడికి ఇంకా సాగులో వనయంతి ముఖ్యకారణం వీటిని పశవాలుకు, కొలకు దాణాగా ఉపయోగిస్తుంటాం, పిండిపదృడం, ఆల్కహాలిక్ బ్యారజ్జే పరిషమ్యాలలో ఎక్కువగా వినియోగాయించడమా కరణం.

ఈ పంటలు ముఖ్య లక్ష్మమేటిట వరి, గోధుమల కంటే వీటి సాగుకి నేటి అవసరం తక్కువ గనుక వీటిని వర్షందావ్రా భూమిలలో, సరిహన్ భూమిలలో కూడా పండించావోచు. ఈ పంట సాగు అనుకూలమైన అంశంమేత ఇవి శక్తిని, పోషప్రాణాలను జివు పదారాలను, గింగులుగా మార్చడంలో ఆతంత సమర్ధవంతవైనాయి.

చిరుదన్య పందలు  - వివిద భాషల్లో వీటిపేర్లు

 

నామం

 

పెన్నసేటం గ్లాకం

 

ఎల్యూసిన్ కొరకనా

 

సెటేరియా ఇటాలిక

పాస్పలం స్క్రాబిక్యూలేటం

పనికం మిలియేర్

 

ఏకినోక్లోవా కోలోన

 

సోర్గం బైకలార్

 

పనికం మిలియేసియం

ఇంగ్లీష్

పెరల్ మిల్లెట్

ఫింగర్ మిల్లెట్

ఫ్యాక్సటైల్ మిల్లెట్

కోడో మిల్లెట్

లిటిల్ మిల్లెట్

బర్నేయర్డ్ మిల్లెట్

సోర్గం

ప్రోసో మిల్లెట్

తెలుగు

సాజలు

రాగాలు రాజచోడి

కోరు

అరికెల అ రిక

సామ సామల

ఊడలు కోడిసమా

జొన్న

వరిగాలు

హిందీ

భాజ్

నాచని మండవ మందిక మార్వా

కంగనా కాకం రాలు

కూడానా కోడు

కటిక పవన్

జంగారూ సాన్వ

జావర్

చైనా

తమిళం

కొంబు

కాజ్వరాజ్ కల్వరిగే రాగి

తినయ్

వారగా

సుమాయ్

కతిరవాలి

చోల్లం

పనివారుగా

కన్నడం

సజ్జ

రాగి

నువని

హర్క

సమ్

ఉదాలు

జాలు

బరగు

మలయశం

కొంబోం

పంజిపల్లు

తేన

కవిరాగి

చమ

కావడపలు

చోల్లం

పనివారుగా

మరాఠి

బాజి

నగి

రాల

కోడా

వరి

 

జావారి

వరి

పంజాబీ

బాజు

మండల్

కాంగి

కోడా

స్యాంకి

స్యాంకి

జావారి

-

గుజరాతి

బాజి

నగ్గి

కొంగు

కోడా

కరి

జావారి

 

వరి

బెంగాలీ

బాజు

మార్య

కామన్

కోడ్

సామ

శ్యామా

జొవరి

-

ఒరియా

బాజు

మండియా

కాంగం

కొడవ

సమన్

కేర

జోవార్

చిన

ప్రస్తుత ఆధునిక పరిజనంతో పాటు మెరుగుగా పంట రకాలు, హబ్బిట్స్లతో సహా, అత్యదికంగా అందుబాటులోనే ఉన్నాయి. ఈ ప్రయోజనాలతో పాటు, సాగు నేటి పోరాడాలి అందుబాధ్లో ఉన్న ప్రాంతాలలో వరి, గోధుమ వంటి పంటలు దిగుబడులు ఒక స్థాయికి మించి ఏమాతరం పెరగని ప్రస్తుత తరణంలో చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు సాగాను ప్రోస్తాయెంచవలిన అవసరముంది. భారతదేశంలో పెరిగుతున పోషకాహారం డిమాండ్ దాశ్య వర్షాధార వ్వవసాయంలో విప్లవం సాదించాలేత వ్వవసాయ పరిశోధన, ధరలను నిర్యాయెంచ విధానాలు ఈ చిరుధాన్యాలు సాగు పై ద్రుష్టి సారించాలి. నీటిని అత్యధికంగా వినియోగించుకొనే వరి, గోధుమ పంటల సాగుకు పాఠ్యమ్మయిన్గా చిరుధాన్యాలు, మతుకు ధాన్యాలు సాగు చాపాటలీ. భూగర్భ జిల్లాలను ఉపోయోగించి సాగు చస్తా ప్రాంతాలలో భూగర్భ జలాలు అంతరించి పోయి నేటి దాన్యబండాగారాలు రేపటి ఎదరాలుకాకుండా శుద్రతీసుకోవాలి.

పూర్వ కలం నుండి భారతదేశంలో చిరుధాన్యాలు పండిస్తున్నారు. సుమారు 30 మిలియన్ ఎకరాలు వీటి సాగునీ గామినిస్ట వీటి ప్రాముఖ్యత అర్ధమవుతుంది. సాధరణంగా తక్కువ వర్షాప్రాంతంను ప్రాంతాలలో చిరుధాన్యాలను విషమ పంటలగు సాగు ఛైస్తారు. మనదేశంలో సాగు చస్తా చిరుధాన్యా పంటలతో అధిక శతం తక్కువ కళాపరిమితంగాలవి. ఇవి 3 - 4 నెలలో కోతకువోఆస్తాయి. ఇవి...

  • పురాతన కలం పంటలు
  • అల్పవర్షాపంట ప్రాంతాలు, కొండప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో సాగు చైస్తారు.
  • వివిధ వాతావరణ పరిస్థితులలో పండించాలిసిన అనుకూలం. నమ్మకమైన దిగుబడిరాస్తాయి.
  • ప్రాంతీయ ఆహార, పోషిక భద్రతహరాచా పంటలు.
  • వాతావరణ మార్పులను తట్టుకొంటాయి. పర్యమ్మయా పరిశీలక అణుమైన పంటలు.
  • అధిక పోషకాలు గల గింజలు
  • పంటల వావిద్యం ఏర్పుడుతుంది.
  • పశవాలకు నాణ్యంగా పశుగశాలు లభిస్తాయి.
  • రైతులకు అధిక ఆదాయం, మరిగిన జవనం లభిస్తాయి.

ఇటీవల "ప్రపంచ ఆకలి సూచిక" 81 దేశాలలో బిగరతదేశం 61 వ స్థానంలో ఉన్నటు తలిపింది. పిల్లల పోసిక ఆహార లోపం అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం రొండో స్థానంలో ఉంది. 1961 నుండి గత నాలుగు దశాబాడాలుగా చిరుధాన్యాల సాగు విస్తరణం 18 మిలియన్ హేయాక్టర్లు నుండి 9 మిలియన్ హేయాక్టర్లకు పడిపోయింది. ఈ సమయంలో చిరుధాన్యాలు ఉత్పత్తి 8.8 మిలియన్ టర్నాల నుండి 7.2 మిలియన్ టర్నాలకు పాడిడిపోయింది. మిలియన్ సంఖ్యలో కుటుంబ సభ్యలకు పోషకాహారం లభించడం లేదు అని ఈ గ్రాణంకాలు సూచిస్తున్నాయి.

చిరుధాన్యాల ఆవశ్యకత : జేవచతన్యం  సజవంగా సాగడానికి మనవులు ఆహారం తీసుకొంటారు. సహజ వ్వవసాయ పద్ధతిలో పండించిన ఆరోగ్రొకరమైన ఆహారంలో శారీమాకుఅవసరైన పోశాలవని ఉంటాయి. రసాయన వవసాయం చపటక మందు మనవులు సజసిధమైన ఆరోగ్రొకరమైన ఆహారమని, తీసుకొనేవారు గనుక ఆరోగ్యాంగా ఉండేవారు. ఆ కాలంలో రోగాలు కూడా తక్కువ. కానీ హరిత విప్లవ కాలంలో, తడునంతరం వ్వవసాయంలో రసాయన ఎరవాలు, పురుగు మందలు వాడకం అధికం కావడంతో రసాయనాలు భూమి, నీరు, గాలి, ఆహార ఉత్పత్తిలను తినడం వల్ల మానవుల్లో అనేక ఆరోగ్య్ర సమసయ్లయ్తృణైతున్నాయి.

పెద్ద పెద్ద రసాయన ఎరువులు, పురుగుమందులు, విత్తన కాంపైనో లాబిరంగా వల్ల రైతులు విశావళులైన్తో చికాకునే దిక్కులేక వాటిని వాడుతూ ఒక వైపు సజీవమున నాలను డ్యాన్సమ్ చసఆహార ఉత్పత్తులను సమాజానికందిస్తూ, పెట్టుబడులు పెరిగి, గీతాబాటు ధరలు లభించిక అత్తమ్మహత్యలకు పలుబాటున్నారు. అరిదిక భద్రత, వినియోగదారులు ఆహార భధ్రత, ఆరోగ్రోబద్రతలేని  సమాజంలో జీవచ్ఛవాలగు కలం వలాడిస్తూర్ణరు. రైతు ఆరోగ్రోకారంఐన పంటలు పండిస్తాన సమాజం నేశిచంటిగా ఉండడగల్గుతుంది. సమాజం ఎంత ఆరోగ్రకర్మైన్డీఇంత బావాశితరాలకు అంతటి మరిగిన సామగాని అందించగల్గుతాం. ఆలా జరుగుంత రైతాంగం రసాయన ఎరవాలు, రసాయన పురుగుమందులు, వాడకుండా తక్కువ పటిబాడీతో అధిక ఆదాయం పొంద పకృతి హతి సాగు పదార్థాలనుఆచరించాలి. తక్కువ పెట్టుబడిలో తక్కువ వనరులతో రసాయన మందలు అవసరం లాకుంటా, అత్యంత సహజంగా అధిక పోషికాలని అందించా చిరుధాన్యాల సాగు రైతలకు ఆర్థిక భద్రతను, సమాజానికి ఆహార, ఆరోగ్యభద్రతలను అందించగలదు.

చిరుధాన్యాలను ఏ భామల్లో పండించవచ్చు : అనేక చిరుధాన్యాలను అతితక్కువ సారవంతమైన భామల్లో పండించవచ్చు. కొన్నిటికి అమలుబామాల్లో, కొన్నిటికి చదబోమిలలో సాగు ఛాయావోచు. సజ్జను ఇసుక నెలలో కూడా సాగు చెయ్యవచు. నిజానికి రాగానే చదు భామల్లోకూడా సాగు చెయ్యవచు. వరి పంట పండని సమస్యాత్మకి భామల్లో కూడా ఉండలు పండుతాయి. సమస్యాత్మకి భామల్లో సరిచేయడానికి అనేక చిరుధాన్యా పంటలు సాగు ఛైస్తారు.

మట్టి ప్రాంతాలలోని భుములు ఎక్కువగా సారం లని భూముల. మట్టి ప్రాంతాలలో వవసాయని పంటలు చిరుధాన్యాల. పశ్సీమ ఆఫ్రికాలో నేసారా భామల్లో కూడా పరిగ దిగుబడిలనుంచి సంరథ్యం చిరుధాన్యా పంటలకు ఉంది. ఇవి ఆఫ్రికా లో 74 % ఉత్పతిలను, ప్రపంచంలో 28 % ఉత్పాతాలను అందిస్తున్నాయి. అందువల్ల చిరుధాన్యా పంటలను స్వాగత వర్షాప్రాంతం 500 వి.వీ కాన తక్కువ మన్న ప్రాంతాలలో, ఇసుక, అమ్మలు నెల వర్షాభావ పరిసుతలను తట్టుకొని దిగుబడీనిఎవగల సమరదవంతం ఐన పంటలు.

చిరుధాన్యాల పంటల సరళి : సంప్రద్య ప్రదితెలో పండించ చిరుధాన్యా పంటలు కేవలం పంటలకాక, ఈ చిరుధాన్యా కండరాలలో. ఒకే పాలంలో ఒకసారి 6 నుండి 12 పంటలను సాగు చైస్తారు. దకృష్ణ భారతదేశంలో ఫ్రైనొంది పంటల పదిడ్తేలో చిరుధాన్యా పంటలను అపరాలు, నూనెగింజలు పంటలతో కలిపి సాగు చైస్తారు.

ఆహార భద్రత : వరి, గోదామా వంటి పంటలు భారతదేశానికి ఆహారభద్రత అందిస్త, చిరుధాన్యాలు ఆహారం, పోషికాలు, పశుగ్రాసాలు, ఆరోగ్య, జీవన దారం, పర్యావరణం వంటి అనేక భద్రతలనొందిస్తాయి.

అనేక చిరుధాన్యా పంటల కొండలను పశవలు ఇష్టంగా తింటాయి. అనేకసార్లు జొన్న, సజ్జ వంటి పంటలను పశవుగ్రాసాలుగాన సాగు చైస్తారు.

పశవుగ్రాసాలుగాన కాక, చిరుధాన్యాల పంటలు పోషక నిలయాలుగా పోషక భద్రతనుండిస్తాయి. చిరుధాన్యాలతో సహచర పంటలుగా పండించ జాతి పంటలు ఆకులను రాల్చి సహజ ఎరువుగా వషది చైస్తారు. ఆ విధంగా చిరుధాన్యా పంటలు బస్రాణి ఉపోయోగించోకోడమే కాకుండా బొమికి తిరిగి అందిస్తాయి.

వాతావరణ మార్పులను తట్టుకొని పంటలు : ప్రపంచం ఎదురుకొంటున వాతావరణ సవశాలను చిరుధాన్యా పంటల ఎదురుకొని సమాదానేస్తాయి. వాతావరణ మార్పులు వల్ల 3 సవాళ్ల ఎదరువాతయి. 2 - 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పరగడలా.

చిరుధాన్యా పంటలకు వర్షాభావ పరిసరిదెత్లను తట్టుకొని సంరుధ్యముంది కనుక అవి పెరిగుతునై అధిక ఉషినోథాగ్రతలను తట్టుకోగలవు.

చిరుధాన్యా పంటలు సాగునీటి పారదలు సంక్రయం లేని ప్రాంతాలలో కూడా 200 వి.వీ. నుండి 500 వి.వీ. వర్షాప్రాంతమును, తక్కువ వర్షపాట ప్రాంతాల్లో కూడా పరుగుతాయి కనుక అవి నేటి ఏడాదిని తట్టుకొని పరగగలవు. ప్రతి చిరుధాన్యా పంట అధిక పరిమాణములో దోజినల్ పోషకాలు నిలువగలం. వీటిలో శరీరానికిఅవసరైన ప్రధాన శుకుమా పోషకాలుఅయిత. కనుక అవి ప్రజలను పోశిలలోపలను నుండి కాపాడుతాయి.

అదృశ్యమౌతున్న చిరుధాన్య పంటలు

ఈ పంటలకు ఇన్ని సుగుణాలు, సంధ్యలు ఉన్ప్పటకి, హరిత విప్లవ సమయం నుండి గత 5 దశభుడలుగా వీటి సాగు విస్తీరణం తాగుతోంది. దేనివలన దేశ, ఆహార, సాగు వశిష్ట్రుడికి అసాధారణ నష్టం జరిగింది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశాలనే అనంతపూర్ జిల్లాలో ఆహారధాన్యాలనేదేకంగా సాగు చాశావారు. సమ వర్గ కోరు వాటి తృణధాన్యాలు, జొన్న వంటి చిరుధాన్యాలు, అనేక అపరాలు, వరి వంటి పంటలను సాగు చాశావారు. 1960ల ప్రారంభంలో మొత్తం సాగు విస్తరణం 2/3 వ వంటి విస్తరణలో ఆహార ధాన్యాలు పండించేవారు. ఇటీవల కాలంలో వేరుశనగ విస్తరణం 4 రేట్లు పెరిగింది. 1960ల ప్రారంభంలో 2 లక్షల హెక్టార్లు కన్నా తక్కువగా వేరుశనగ విస్తరణం 2010 నాటికి 8 లక్షల హేయాక్టర్లకు పత్తిగింది. తృణధాన్యాలు సాగు సుమారు ప్రతిగా అదృశ్యంణ్డే . చిరుధాన్యాలు విస్తరణం 90 శతం పైగా తాగింది.

భరత్ వాస్యరంగంలో చిరుధాన్యా పంటలు క్రినిథాకా, తగ్గుదలకు రాష్ట్ర ప్రభుతవలు రైతలకుఈచ పంట రుణాలు, పంట బెమ పథకాలు తాగడమే ముఖ్య కారణం. విధానపర నిర్యాణాలు, అదిద్రిక పోతశాఖలు ద్వారా ఈ తగ్గుదలను వంతెన ఆపుకోపోతే చిరుధాన్యాలు భరత్ వ్వవసాయ బొములు నుండి వోచ 50 సంవత్సరాలలో ప్రతిగా కనుమరుగుఅయింది, అవకాశముంది. దేని వలన భారత, ఆహార సాగు పదార్థాలు నష్టం కలిగింది కాకుండా, దేశ నగిరికతకు, పర్యావరణకి పనిమొప్పు కాగలదు.

అందువలన భారతదేశంలో విధానాల రోపొందొఞ్చ తాయారు చేయిస్తారు చిరుధాన్యాల సాగు పై వొంటన దృష్టం సారించి చిరుధాన్యాలను సాగు చస రైతులకు అనుకూల వాతావరణం కలించ విధానాలు రోపొందించాలి.

ఆరోగ్య ప్రయోజనాలు

  • అందుబాటులో ఉన్న ధాన్యాలతో చిరుధాన్యాలు అతి తక్కువ అలరిజ కలిగించి, జిరణశక్తిని పంచినా ధాన్యాలు.
  • చిరుధాన్యాలలోని నేతిలో కరుగాని పీచ్ పదార్థం తాగిస్తుంది.
  • చిరుధాన్యాలలోని నరాలు వవస్త్రుడికి మంచి కలిగించ లస్టీని అధిక పరిమినాలతో ఉంటుంది.
  • చిరుధాన్యాలలోని ఉండే మేగీషునియం మాగ్నస్, అధిక రేకిత్తిపోతున్న, గొండపతులను తాగిస్తుంది.
  • చిరుధాన్యాలు థిస్ 2 డయాబిటిస్ను తాగిస్తాయి.
  • చిరుధాన్యాలలో జోనాయకొడి నిర్మాణానికి ముఖ్యమైన న్యూకిక్ యాసిడ్లతో ఉండే భాస్వరం ఎక్కువగా ఉంటుంది.
  • చిరుధాన్యాలను ఆహారం గ తికొంటా స్త్రీలలో మాత్రపిండాలలో రాలు ఎరపదం, పిల్లలో ఆస్త్మా సమయసలు తాగుతాయి.
  • చిరుధాన్యాలలో ఉండే బహశా పోషకాలు కలిగిన లిగినాలు రొమ్ము పోరాడి గొండ జబ్బలు రాకుండా కాపాడుతాయి.

మనమందరం (చిరు) సిరిధాన్యాల ప్రతిజ్ఞ తీసుకుందాం

చిరుధాన్యాల విస్తీర్ణం,ఉత్పత్తిని పెంచడానికి ప్రతిజ్ఞ

సురకృతమైన బొమి, సురకృతమైన వాతావరణం, సురకృతమైన పోషకాహారం, వీటిన్నిటినికి మించి మన భోగశని చల్లగా, విశ్రాంతంగా, అందరు సంతోషంగా ఉంటడానికి మనం,మన పిల్లలు, బాధితు పొరలు తరుపున ఈ కింది ప్రతిన బోనాలి.

"మన దేశానికి భవిష్యత్ చిరుధాన్యాల ఆహారం, వ్వవసాయం అనే మేము గట్టిగ నమ్ముతూనం. మా కెర్తలలో ఎక్కువగా చిరుధాన్యాలను పండిస్తామనే వాగ్దానం చైస్తున్నాం. మన బోగీశం వేదిక పోతుంటే చిరుధాన్యాలు మాత్రమే బాగాశ్వాన్ని చెల్లపరుస్తాయనే మాకు తెలుసు. వాతావరణ మార్పులు తమ నప్పాటలను కలిస్టునంత, మన కంఠాలలో సాగు చైస్తున్న చిరుధాన్యా పంటలు మాత్రమే మన బొమి మీద వ్వవసాయని కొనసాదెంచడానికి వీలు కలిసాయి కదా మాకు తలుసు. భారతదేశ ప్రజల తేమ పాపికాహార లోపానికి గరవతుంటే, చిరుధాన్యాలు చిరుధాన్యాల మాత్రమే ఈ ఆపద నుండి గతులకిస్తాయి మాకు తలుసు. భారతదేశంలో చిరుధాన్యాలుని సాగు చస అతి బేడా రైతులు దర్నాయగా ఒడిదొడుకులను ఎదురుకొంటున్నారు. భావశాతత్లు వార గలవాలి. చిరుధాన్యాలు మనకుండుస్తున్న గొప్ప ప్రయోజనాలను తలుసుకొన్న వేదటి, రైతులుగా మేము మా చిరుధాన్యాలని పండిస్తామని, వినియోగదారులుగా మేము చిరుధాన్యాల ఆహారాన్ని తింతామని, ఈ దేశ పోరులుగా అత్యదిక ప్రజలను చిరుధాన్యా కుటుంబంలోకి తీసుక వస్తామని ప్రతిజ్ఞ చైస్తున్నం"

ఆధారము: సిరిధాన్యాలు , డా|| ఖాదర్ వలి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate