వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు గణనీయమైన ముప్పుగా పరిణమిస్తాయి. దీనిని నివారించడానికి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ డి ఎం ఏ) అన్ని రాష్ట్రాలు/యుటిలకు ఉమ్మడి సలహాను జారీ చేశాయి, ఇటువంటి విధ్వంసకర సంఘటనలను నివారించడంలో ముఖ్యమైన క్రియాశీల చర్యల గురించి పేర్కొన్నాయి.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (మైటీ), 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ & డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021'ను (ఐటీ నిబంధనలు 2021) నవీకరించింది, దానిని 2023 ఏప్రిల్ 6న నోటిఫై చేసింది. వాటిలో నిజ నిర్ధరణ విభాగం గురించి వివరించింది:
సిఒపి -26 సందర్భంగా ప్రధానమంత్రి పంచామృత్ ప్రకటనకు అనుగుణంగా, 2070 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా పురోగమించేందుకు, బొగ్గు మంత్రిత్వ శాఖ కర్బన పాదముద్రలను తగ్గించే దిశగా పునరుత్పాదక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంది.
ప్రత్యేక ఆరోగ్య పరీక్ష శిబిరం - ఫినోమ్ ఇండియాను నిర్వహించిన సిఎస్ ఐఆర్ - ఎన్ఐఎస్సిపిఆర్
ఆయుష్ ఆరోగ్య రక్షణ సేవల కోసం రూపొందించిన భారత జాతీయ ప్రమాణాలను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
'స్వచ్ఛ సర్వేక్షణ్ 2023' పరిశుభ్రమైన నగరాల్లో 6వ స్థానంలో బెజవాడ; చెత్త రహిత నగరంగా 5-స్టార్ రేటింగ్, వాటర్+ ఖ్యాతి
'జాతీయ జనన లోపాల అవగాహన నెల 2024'ను ప్రారంభించిన నీతి ఆయోగ్ సభ్యుడు డా.వి.కె. పాల్
డిసెంబర్, 2023 (ఆధారం: 2011-12=100)లో మైనింగ్ మరియు క్వారీ రంగం యొక్క ఖనిజ ఉత్పత్తి సూచి 139.4 వద్ద నిలిచింది.
ఈ అంశం విమర్శ్ 2023: లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల కోసం 5జీ హ్యాకథాన్ గురించి సమాచారాన్ని అందిస్తుంది
భారతదేశపు అతి పెద్ద అంతర్జాతీయ టెక్స్టైల్ మెగా ఈవెంట్ కానున్న భారత్ టెక్స్ 2024: టెక్స్టైల్ సెక్రటరీ.
సద్భావన సూచికగా భారతీయ ప్రతినిధి బృందం ఒమన్కు సంబంధించి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో అందుబాటులో ఉన్న 70 ఎంపిక చేసిన పత్రాల జాబితాను అందజేత
ఫుడ్ ప్రాసెసింగ్ డొమైన్ లోని స్టార్టప్ లను స్థాపిత ఆహార వ్యాపారాలుగా మార్చడానికి ఫుడ్ ప్రాసెసింగ్ లోని వివిధ అంశాలలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు కీలక చోదకాలు అనే సందేశంతో స్టార్టప్ ఫోరం ఫర్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటర్స్ (సుఫలామ్) 2024 ముగిసింది.
దేశవ్యాప్తంగా బొగ్గు/వాయువీకరణ ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్లో పరిశ్రమల పరస్పర చర్చను నిర్వహించింది.
అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం నాడు, మూర్ఛ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
జాతీయ బొగ్గు సూచీ (తాత్కాలికం) డిసెంబర్ 2022లో ఉన్న 163.19 పాయింట్లతో పోలిస్తే డిసెంబర్ 2023లో 4.75% శాతం తగ్గి 155.44 పాయింట్లుగా నిలిచి గణనీయమైన క్షీణతను చూపింది. పెరుగుతున్న డిమాండ్లను నెరవేర్చేందుకు మార్కెట్లో తగినంత బొగ్గు అందుబాటులో ఉండటాన్ని ఈ గణనీయ క్షీణత సూచిస్తోంది.
ఎల్పీజీ డెలివరీ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి భారత్గాస్ "ప్యూర్ ఫర్ ష్యూర్" ఆవిష్కరణ
ఈ అంశం భూభౌగోళిక శాస్త్రాల విభాగంలో అభివృద్ధి గురించి సమాచారాన్ని అందిస్తుంది.
కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన "పృథ్వి విజ్ఞాన్ (పృథ్వి)" విస్తృత పథకాన్ని రూ.4,797 కోట్ల వ్యయంతో 2021-26 మధ్య కాలంలో అమలు చేయడానికి 5 జనవరి 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
జాతీయ విద్యా విధానం, 2020 ప్రకటించిన తరువాత, విద్యా మంత్రిత్వ శాఖ ఎన్ఇపి 2020 అమలుకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు తెలియజేసింది.
ఈ అంశం సమీకృత విద్యను ప్రోత్సహించడం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్సిఎస్) చట్టం, 2002 లోని నిబంధనల కింద నమోదు చేసుకున్న సహకార సంఘాలు స్వతంత్ర ప్రతిపత్తి గల సహకార సంస్థలుగా పని చేస్తూ, వాటి సభ్యులకు జవాబుదారీగా ఉంటాయి.
సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్) కార్యాలయం పనితీరును బలోపేతం చేయడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది.
బొగ్గు మంత్రిత్వ శాఖ జనవరి 2024 నెలలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలను సాధించింది, ఇది 99.73 మిలియన్ టన్నులకు (ఎంటి) చేరుకుంది. ఇది అంతకుముందు సంవత్సరంలో ఇదే నెలలో 90.42 ఎంటిని అధిగమించింది, ఇది 10.30 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
2024లో భారతదేశంలో ఎన్టిపిసి లిమిటెడ్ను అగ్రశ్రేణి యజమానిగా సంస్థ గుర్తించి, ధ్రువీకరించిన టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్
ఈ అంశం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024 గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ కింద కోటి కుటుంబాలకు పైకప్పు సౌరశక్తిని సరఫరా చేస్తామని ప్రకటించారు.
ఈ అంశం అయోధ్యలో సకాలంలో స్పందించి వైద్య సౌకర్యం అందించి ప్రాణం రక్షించిన క్యూబ్- భీష్మ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది.
సిఎస్ఐఆర్–ఎన్ఐఎస్సిపిఆర్ నిర్వహించిన భారత అంతర్జాతీయ విజ్ఞాన ఉత్సవం 2023–వైజ్ఞానిక లో మెరిసిన కె.ఎ.ఎం.పి విద్యార్థులు..
ఈ అంశం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం గురించి సమాచారాన్ని అందిస్తుంది.
ఈ అంశం 'సైబర్ సురక్షిత్ భారత్' చొరవ కింద 41వ సీఐఎస్వో 'డీప్ డైవ్' శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎన్ఈజీడీ గురించి సమాచారాన్ని అందిస్తుంది.