నెలలు :నీరు త్వరగా ఇంకిపోయిన గరపనేలలు, ఎర్రరేగడి, చల్కనెలలు బాగా పనికి వస్తాయి. తేలిక నెలలలో తడులు పెడితే మంచి దిగుబడివస్తుంది. ఇది దీర్ఘకాలిక పంట అందువలన భూమిలో థేమనిలుపుకోగల, మురుగునీరు పోయే సదుపాయం గల అన్ని రకముల భూములు అనువైనవి. చెవుడు నెలలు, నీటిముంపునకు గురయ్యే నెలలు పనికిరావు. రకములు : వర్ష పథ సరళి, భూమి లక్షణములను, చీడపీడల తాకిడినిబట్టి అధిక దిగుబడినిచ్చే వంగడమును ఎంపిక చేసుకోవాలి. మధ్య కాళికారకములు : (120 -180 రోజులు ) యల్. ఆర్ .జి - 30 ,(పల్నాడు ) యల్ , ఆర్ ,జి ,-41 యల్ ,ఆర్ ,జి -38 ,ఐ సీ.సీ ,యల్ ,- 8863 (మారుతీ ), ఐ, సి ,సి , యల్ ,- 332 (అభయ ), ఐ ,సి ,సి ,యల్ . 87119 , ఐ ,సి ,సి,యల్ -85063 (లక్ష్మి ) స్వల్పకాలాకారకములు : (150 రోజులు ) ఐ,సి,సి, యల్ -84031 (దుర్గ ) 85010 రబీరకములు : ఐ ,సి పి, యల్ -85063 , యల్ ,ఆర్ ,జి -30 ,38 ,41 , డా బ్ల్యూ, ఆర్ ,జి - 27 , యస్, ఆర్ ,జి – ౬౬ లక్షణముఖరీఫ్రవి వితుకాలం జూన్ ,జులై సెప్టెంబర్ 15 - అక్టోబర్ 15 పంటలు సహపంటగా ఏకపంటగా /సహపంటగా విత్తిన మోతాదు (ఎకరాకు ) 2 -3 కిలోలు 6 -8 కిలోలు కొమ్మలు బాగా వస్తాయి తగ్గుతాయి కాయగినజాల పరిమాణం బాగుంటుంది తగ్గుతుంది చీడపీడలు ఎక్కువ తక్కువ దిగుబడి (ఎకరానికి/ క్వి.) 6 -8 5 -6 విత్తనశుద్ధి: రసము పీల్చు పురుగులను నివారించడానికి కార్బొసల్ఫాన్ 20 గ్రా కాండం కుళ్ళు నివారించడానికి కిలో విధానమునకు 3 గ్రా . దైతేన్- యమ్-45 తో విత్తనశుద్ధి చేయాలి. ఎరువుల యాజమాన్యం : చివరి దుక్కిలో ఏకారమునకు 2 టన్నుల పశువుల ఎరువుతో బాటు ఖరీఫ్ లో 8 కి . నత్రజని, రబీలో 16 కి నత్రజని మరియు ఈ రెండు పంట కాలములలో 20 కి. భాస్వరం ఇచ్చు ఎరువులను వేసుకోవాలి. అంతర పంట వేసినప్పుడు పైరునున్ బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది . నీటి యాజమాన్యం : ఈశాన్య రుతుపవనాల ప్రభావం లేని ప్రాంతములలో రబీకందికి మొగ్గ రాయాయ్య్ ముందు ఒకసారి, కాయదశలో మరోసారి నీటి తడులు ఇవ్వాలి. కలుపు నివారణ : పైరుయ్ మొదట దశలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి విత్తిన 60 రోజుల వరకు 2 -3 సార్లు అంతర సేద్యం చేసి కలుపు లేకుందాం చూసుకోవాలి. కలుపు సమస్య ఎక్కువగా వున్నా ప్రాంతములలో విథేముందు ప్లుక్లోరలిం (బాసలిన్ ) ఒక లీటరు మందు (లేదా ) విత్తిన వెంటనే పెండిమిథాలిన్ (స్టాంప్ /పెండిస్తారు/తాతఫరిడ ) (లేదా ) అలకలా (లాసో/అలాటాఫ్ ) ఏకారమునకు 1 .0 లీటరు ముందునుం 200 లీటర్ల నీటిలో కలిపి భూమి మీద పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు రాకుండా చేయవచ్చును . సస్యరక్షణ : పురుగులు : ఆకుచుట్టు పురుగు ; కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది . ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉంది గేరి తింటుంది. దీని వృధితి ఎక్కువగా వున్నట్లైతే నివారణకు 1 .6 మీ.లి. మెనోక్రోటోఫాస్ (లేదా )2 .0 మీ.లి. క్వినాల్ ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు : ఈ పురుగు పూత, పిందె, కయ దశలో కాయలకు రంధ్రములు చేసి, గింజలను తింటూ ఒక కయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించవలయును. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు : పొలము చుట్టూ 4 సళ్ళు జొన్న రక్షక పంటగా వేయాలి. వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోను పురుగు కోశస్థ దశలు బయటికి పక్షులు ఇరుకు తినడానికి వీలవుతుంది. ఖరీఫ్ లో అంతర పంటగా 7 సళ్ళు, రబీలో 3 సళ్ళు పెసర /మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేసెయ్యడానికి తోడ్పడుతాయి. పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న ,సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలాఫే మొట్ట వారి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. పచ్చ పురుగును తట్టుకునేం ఐ సి పి యల్ -332 , యల్,ఆర్ ,జి -41 రకములు లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగాల యల్.ఆర్.జి -30 & 38 కంది రక్షములను సాగు చేయాలి. పైరు విత్తిన 90 -100 రోజులలో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించివేయాలి. లింగాకర్షక బుట్టలను ఏకారమునకు 4 చొప్పున అమర్చి పురుగు ఉనికిని గమనించిన తగిన సస్యరక్షణాల చేపట్టవలయును. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరానికి 20 పక్షిస్తావరాలను ఏర్పాటు చేయాలి. ఏకారమునకు 250 యల్ .ఇ.ల. న్యూక్లియర్ పాళిహైడ్రోసిన్ వైరస్ ద్రావణమును పిచికారీ చేయాలి. ఏకారమునకు ట్రీకొగ్రామా గుడ్లను రూ.26 ,000 చొప్పున వరం రోజుల వ్యవధిలో రెండు సార్లు విడుదల చేయాలి. వేపనూనె పిచికారీ (లేదా ) వేపకాషాయం పిచికారీ తో గ్రుడ్లను పొగ కుండా వేరు చేయవచ్చును. ఎదిగిన పురుగులను ఎరిచేయాలి. చెట్లను బాగా కుదిపి దుప్పట్లో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక మందులను విసిఝాక్షణ రహితముగా వాడరాదు. పైన చెప్పిన చర్యలు తగిన సమయములో చేపతాలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు వృధాతి బట్టి పైరు మొగ్గ /తొలి పూత దశలో వున్నప్పుడు క్లోరోఫైరుఫాస్ 2 .5 మీ.లి. .., పూత లేదా కాయదశలో క్వినాల్ ఫాస్ 2 .0 మీ.లి. (లేక ) ఎసి పేట్ 1 .5 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మరుక మచ్చల పురుగు : ముదురు గోషుమా వర్ణములో వుండే రెక్కల పురుగు లేత ఆకుల అడుగు భాగమున ఒక్కటొక్కటిగా గని, గుంపులుగా గని గుడ్లను పెడుతుంది. గుడ్లు నుంచి వెలువడిన లార్వా లేత ఆకులను , పూమొగ్గలను , పిందెలను కలిపి గూడుగా అల్లి లోపల దాగి వుంది నాశనం చేస్తుంది. తొలిదశలోనే ఏర్పడిన గోవులను ఏరి నాశనం చేస్తే తరువాత వృద్ధిని చాల వరకు తగ్గించవచ్చును. దీని నివారణకు క్లోరో పైరిపాస్ 2 .5 మీ.లి+డైక్లోరోవ్స్ (నువాన్) 1 .0 మీ.లి. లీటరు నీటికి కలిపి పూతదశలో పిచికారీ చేయవలయును. పురుగు వృధాతి తక్కువగా ఉన్నప్పుడు ఒక లీటరు నీటికి 0 .3 మీ.లి. స్ప్రెనోసాద్ (లేక )0 .4 గ్రా ఇమోముక్తిం బెంజిమెట్ (లేదా )0 .3 మీ.లి ఫ్లూబెండియమైడ్ కలిపి మందులు మర్చి వరం రోజుల కొకసారి పిచికారీ చేయాలి. తెగుళ్ల యాజమాన్యం 1 .ఎండుతెగులు : ఈ తెగులు సోకినా మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగము గని ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కందము మొదలు భాగము చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలుపు చారలు కానిఓపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికముగా వున్నా పొలములలో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ఐసి పియల్ -87119 మరియు 8863 అనే కంది రకములు ఈ తెగులును తట్టుకుంటాయి . మూడు సంవత్సరాలు పంట మార్పిడి పద్ధతి అవలంభించాలి. 2 . వెర్రి తెగులు: ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకినా మొక్కలేత ఆకుపచ్చ రంగు కలిగిన చిన్న ఆకులు విపరీతముగా తొడుగుతుంది. పూతపూయదు. ఆకుల ఉపరితలం కొద్దిగాముడతలుగా (గొగ్గి) గ మారుతుంది. కొన్నిసార్లు ఈ వంధత్వం పాక్షికంగా కొద కలుగవచ్చు. దీని నివారణకు పొలములో ముందుగా ఈ లక్షణములతో కనిపించే ఒకటి రెండును మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. ఈ తెగులు నల్లి వలన వ్యాపిస్తుంది. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధం పొడిచి లీటరు నీటికి 3 గ్రా చొప్పున గని 4 .0 మీ.లి. కెలితేన్ (డైకోఫాల్ ) మందును కలిపి వారమున కొకసారి రెండు దఫాలుగా పిచికారీ. చేయాలి . ఐ .సి.పి.యల్ . -87119 మరియు 227 రకములు ఈ తెగులును తట్టుకొని శక్తి కలదు. 3 . మాక్రోఫోమైన ఎండు తెగులు: మొక్కల కందము పైన నూలు కండె ఆకారము కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కన్పిస్తాయి. ఈ మచ్చల చుట్టూ గోధుమ రంగులో వుంది మధ్య భాగము తెలుపు రంగులో ఉంటుంది. తెగులు సోకినా మొక్కలు, కొమ్మలు ఎండిపోతాయి. యం.ఆర్.జి.66 కందిరకము ఈ తెగులును కొంత వరకు తట్టునును. పంటకోతలు- నిల్వలు:- కంది పంటను 80 శాతం కాయలు ఎండిన తర్వాత మాత్రమే కోయాలి. ఎందుకంటే పూత రెండు నెలల వరకు వస్తూనే ఉంటుంది . ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. నిల్వ చేయునప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఆరబెట్టాలి . కందిలో ఆర్థిక దిగుబడులు ముచ్చటగా మూడు సూత్రాలు: కాయతొలుచు పురుగు నివారణకు పూతదశ ప్రారంభంలో (120 -135 రోజులు) మరుక మచ్చల పురుగు నివారణకు పిచికారీ చేసే మందులో తప్పనిసరిగా డైక్లోరోవ్స్ (నువాన్ ) (1 మీ.లి./1 లీటరు నీటికి )కలిపి వాడండి. బెట్టాను తట్టుకోవడానికి 2 % యూరియా ద్రావకాన్ని పిచికారీ చేయండి, వీలును బట్టి మొగ్గ రాబోయే ముందు ఒకసారి కాయదశలో మరోసారి నీటి తడులివ్వాలి.