<div id="MiddleColumn_internal"> <ol> <li>బియ్యం, గోధుమలతో పాటు చక్కగా దొరికే చిరుధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు కూడా వాడాలి.</li> <li>ఎప్పుడు కందిపపప్పు వాడే బదులు పెసరపప్పు, శనగపప్పు కూడా వాడితే మంచిది.</li> <li>ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 100 మిల్లీలీటర్ల పాలు తాగాలి. అలాగే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పాలు, పాలతో చేసే పదార్ధాల అవసరం ఎక్కువ.</li> <li>18 సంవత్సరాలలోపు పిల్లలకు మాంసాకాతులు అధికంగా ఇవ్వాలి.</li> <li>ప్రతి రోజు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. కోసే మందు పదార్ధాలు బాగా కడగాలి.</li> <li>పచ్చి కరగాయలు (దోస, టమేటా, క్యారెట్) తరచుగా తినాలి.</li> <li>కూరగాలను కోసే ముందు కడగాలి.</li> <li>చక్కగా దొరికే పళ్ళను ప్రతి రోజూ తింటే మంచిది.</li> <li>అన్నం వండేటప్పుడు గంజి వంచకూడదు.</li> <li>ఆహారంలో మరి ఎక్కువగా తీపి పదార్ధాలు వాడకూడదు.</li> </ol> </div>